हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Chandrababu : విద్యుత్ ఛార్జీల భారం వేసే ప్రసక్తే లేదు : చంద్రబాబు

Divya Vani M
Chandrababu : విద్యుత్ ఛార్జీల భారం వేసే ప్రసక్తే లేదు : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధనంలో ముందంజలో నిలబెట్టాలని సీఎం చంద్రబాబు (Chandrababu) తలపోస్తున్నారు. సమకాలీన అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలన్నది ఆయన లక్ష్యం.అమరావతిలో బుధవారం జరిగిన సమీక్షలో విద్యుత్ సరఫరా, పెట్టుబడులు, ఛార్జీలపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో విద్యుత్ శాఖ (Electricity Department) మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.గ్రీన్ ఎనర్జీతోనే భవిష్యత్‌ ఉంటుంది, అని సీఎం స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగం రాబోయే 2-3 ఏళ్లలో 8.9% పెరుగుతుందన్న అంచనుల మధ్య, అవసరాలకు తగినంతగా పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి చేయాలని సూచించారు.ఇంధన వ్యయం తగ్గించి, ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) వంటివాటిని వినియోగించి ఉత్పత్తిని మరింత సమర్థవంతంగా చేయాలని అన్నారు.

Chandrababu : విద్యుత్ ఛార్జీల భారం వేసే ప్రసక్తే లేదు : చంద్రబాబు
Chandrababu : విద్యుత్ ఛార్జీల భారం వేసే ప్రసక్తే లేదు : చంద్రబాబు

వినియోగదారులపై ఛార్జీల భారం వద్దు

విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలకే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.APTRANSCOకి చెందిన ఫైబర్ నెట్‌వర్క్‌ను లీజుకి ఇవ్వడం ద్వారా రూ.7,000 కోట్లు ఆదాయం రావచ్చని అంచనా. యూనిట్ విద్యుత్ కొనుగోలు ధరను రూ.4.80లోపు పరిమితం చేయాలని సీఎస్ విజయానంద్ తెలిపారు.

విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గించాలి

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ నష్టం 9 శాతం. దీన్ని తగ్గించడంపై సీఎం దృష్టి పెట్టారు. ఫీడర్ల నిర్వహణ మెరుగుపరచడం, స్థానికంగా విద్యుత్ ఉత్పత్తి చేసి అదే ప్రాంతంలో వినియోగించడం ద్వారా నష్టాలు తగ్గించవచ్చని అన్నారు.గతంలో అమలు చేసిన ఎనర్జీ ఆడిటింగ్ విధానాన్ని మళ్లీ తెరపైకి తేనున్నారు. విద్యుత్ చౌర్యం, అసమర్థత తగ్గించేందుకు ఇది కీలకం.థర్మల్ విద్యుత్తుకి ఖర్చు రూ.5-6 మధ్యలో ఉంటే, పవన విద్యుత్‌కు కేవలం రూ.4.6. దీంతో గ్రీన్ ఎనర్జీదే ఎక్కువ ప్రయోజనాల దారి అని స్పష్టం చేశారు.రాష్ట్రంలో 65 గిగావాట్ల పవన విద్యుత్‌కి అవకాశాలున్నాయి. రాయలసీమలో పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టులకు అనుకూల పరిస్థితులున్నాయి. ఇవన్నీ త్వరితగతిన అభివృద్ధి చేయాలని సూచించారు.

పీఎం-సూర్యఘర్ రూఫ్‌టాప్ ప్రాజెక్ట్ వేగవంతం

పీఎం సూర్యఘర్ సోలార్ పథకాన్ని ప్రతీ నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్ల వరకు విస్తరించాలన్నారు. ప్రతి నెలా ఈ పథకంపై సమీక్ష చేస్తానని తెలిపారు.
వ్యవసాయ కుటుంబాలకు ఎలాంటి స్మార్ట్ మీటర్లు అమర్చకూడదని స్పష్టం చేశారు. పాత విద్యుత్ లైన్లను మార్చి ప్రమాదాల నుంచి తప్పించేందుకు Predictive Maintenance టెక్నాలజీ వాడాలని సూచించారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ అందించాలన్నది చంద్రబాబు ధ్యేయం. ఇది సాధించేందుకు అన్ని మార్గాలు పరిశీలించాలని చెప్పారు.

Read Also

https://vaartha.com/mohammed-siraj-do-you-know-what-sirajs-favorite-food-is/sports/529795/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870