हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest News: IT Company: గుడివాడలో తొలి ఐటీ కంపెనీ 

Aanusha
Latest News: IT Company: గుడివాడలో తొలి ఐటీ కంపెనీ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగంలో వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఒకప్పుడు హైదరాబాదే ఐటీ హబ్‌గా పేరుగాంచినా, ఇప్పుడు విశాఖపట్నం, అమరావతి, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థ (IT company) లు తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఐటీ మ్యాప్‌లోకి చేరింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గుడివాడలో ప్రిన్స్‌టన్‌ ఐటీ సర్వీసెస్ (Princeton IT Services) తొలి కార్యాలయాన్ని ప్రారంభించడం విశేషంగా మారింది.

AP GST : ఏపీలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

ఈ సంస్థలో 100 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Gudivada MLA Venigandla Ramu) ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రిన్స్‌టన్‌ సీఈవో రవి తన స్వగ్రామంలో కంపెనీ పెట్టడం ద్వారా గుడివాడ అభివృద్ధికి తోడ్పడ్డారు.గుడివాడ ఎమ్మెల్యే రాము కంపెనీ ఉద్యోగులతో మాట్లాడారు. ప్రిన్స్‌టన్‌ ఐటీ సర్వీసెస్ విజయంపై గుడివాడ సక్సెస్ ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు.

IT Company
IT Company

ఈ ప్రిన్స్‌టన్ ఐటీ సంస్థ (Princeton IT company) ను తన సొంత కంపెనీగా భావిస్తానని.. ఈ కంపెనీ విజయానికి తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ‘పీ4 స్ఫూర్తి’తో సీఈవో రవి తన స్వగ్రామంలో ఐటీ సంస్థను నెలకొల్పడం ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే ప్రశంసించారు.

ఎమ్మెల్యే రాము సహకారంతోనే గుడివాడలో ఈ ఐటీ సంస్థను ఏర్పాటు చేశానని ప్రిన్స్‌టన్‌ సీఈవో రవి తెలిపారు. ఈ సంస్థ న్యూజెర్సీ, కెనడా, డొమినికాలో పనిచేస్తుందని.. హైదరాబాద్, కాకినాడలో కూడా దీని కార్యకలాపాలు ఉన్నాయన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870