हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: Kanipakam-కాణిపాకంలో కన్నుల పండువగా త్రిశూలస్నానం

Pooja
Telugu News: Kanipakam-కాణిపాకంలో కన్నుల పండువగా త్రిశూలస్నానం

Kanipakam: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు నవరాత్రి (Navratri) ఉత్సవాల చివరిరోజు శుక్రవారం త్రిశూలస్నానంతో కన్నుల పండువగా ముగిశాయి. గత నెల 28న ప్రారంభమైన ఉత్సవాలు శుక్రవారం ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, ఏకాంత సేవతో పూర్తయ్యాయి.

 Kanipakam

యాగశాల పూజలు, త్రిశూలస్నానం ఘట్టం

నవరాత్రి ఉత్సవాల అంకురార్పణ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో నవధాన్యాలను మొలకెత్తించి, అష్టోత్తర కలశాలను ఉంచి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పూజలు నిర్వహించారు. అలాగే, స్వామివారి ఆయుధమైన త్రిశూలాన్ని ప్రతిరోజూ కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా తిరుమల చక్రస్నానం తరహాలో త్రిశూలస్నానం ఘట్టం జరిగింది.

ముందుగా యాగశాలలో యాగమూర్తికి పూజలు నిర్వహించి పూర్ణాహుతి అనంతరం త్రిశూలాన్ని పురవీధుల్లో ఊరేగించారు. తర్వాత ఆలయ పవిత్ర పుష్కరిణి (pushkarini) వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, పుష్కరిణిలోని నీటిలో త్రిశూలస్నానం చేయించారు. యాగశాలలోని అష్టోత్తర కలశాల పవిత్ర జలంతో త్రిశూలానికి అభిషేకం గావించారు. అంకురార్పణ రోజున మొలకెత్తించిన నవధాన్యాలను కూడా పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పెంచల కిషోర్, ఇతర అధికారులు, స్థానిక నాయకులు, ఉభయదారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

త్రిశూలస్నానం అంటే ఏమిటి?

ఆలయ బ్రహ్మోత్సవాల చివరిరోజున స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి పవిత్ర పుష్కరిణిలో నిర్వహించే స్నానఘట్టం. ఇది తిరుమల చక్రస్నానాన్ని పోలి ఉంటుంది.

నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ముగిశాయి?

శుక్రవారం నవరాత్రి ఉత్సవాలు ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, ఏకాంత సేవతో ముగిశాయి.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-us-open-final-2025-osaka-loses-in-semis/international/542418/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870