हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu news: Tadipatri Politics: పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

Tejaswini Y
Telugu news: Tadipatri Politics: పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ(Tadipatri Politics) వాతావరణం మరోసారి ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Pedda Reddy) మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. భూ కబ్జాలపై పెద్దారెడ్డి చేసిన ఆరోపణలకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆరోపణలు చేయడం కాకుండా, అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నాయో ప్రత్యక్షంగా చూపించాలని ఆయన బహిరంగ సవాల్ విసిరారు.

Read also: BARC: అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

Tadipatri Politics
Tadipatri Politics: JC counters Pedda Reddy’s allegations

ఎర్ర కాలువ, రోడ్డు వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందన

ఎర్ర కాలువ, రహదారి నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ శాఖకు పెద్దారెడ్డి ఫిర్యాదు చేయడంతో జేసీ వివరణ ఇచ్చారు. కాలువ, రోడ్డు అభివృద్ధి కోసం భూమి యజమానులతో చర్చించి ఏడు మీటర్ల స్థలాన్ని పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించామని తెలిపారు. నిధుల లేమి కారణంగా ఆ పనులు తరువాత ఆర్ అండ్ బీ శాఖకు బదిలీ కాగా, అక్కడ సింగిల్ రోడ్డు స్థానంలో డబుల్ రోడ్డు నిర్మించారని పేర్కొన్నారు. ఆ పరిసర ప్రాంతంలోని భూమి మొత్తం ప్రైవేటు యజమానులదేనని, రోడ్డు కోసం వారు స్వచ్ఛందంగా 20 మీటర్ల స్థలాన్ని విడిచిపెట్టిన తర్వాతే ప్లాట్ల అభివృద్ధి జరిగిందని జేసీ తెలిపారు.

భూముల వివాదంపై జేసీ స్పష్టీకరణ.. ఆధారాలు చూపాలని డిమాండ్

ఈ వ్యవహారంలో అక్రమ ప్లాట్లు ఉన్నాయని చెబితే వాటిని ప్రత్యక్షంగా చూపించాలని పెద్దారెడ్డిని కోరారు. ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ తమ కౌన్సిలర్లు రేపు ఉదయం పెద్దారెడ్డి తండ్రి విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పిస్తారని వెల్లడించారు. పెద్దారెడ్డి సూచించిన ఏ నిర్మాణం నిజంగా అక్రమమని తేలితే, దాన్ని కూల్చివేయడానికి తాను సిద్ధమని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870