हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: srikalahasti-శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షుడు తారక శ్రీనివాసులు

Sushmitha
Telugu News: srikalahasti-శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షుడు తారక శ్రీనివాసులు

శ్రీకాళహస్తి: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో శానిటరీ నిర్వహణ టెండర్లపై దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయంపై మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నిర్ణయం వల్ల భక్తులు సమర్పించిన కానుకలు హారతి కర్పూరంలా కరిగిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం శ్రీకాళహస్తీశ్వర(Srikalahastheeswara) ఆలయంలోనే ఈ కొత్త నిర్ణయం వల్ల సుమారు రూ.10 కోట్ల నష్టం(10 crore loss)

జరుగుతుందని ఆయన ఆరోపించారు.

 srikalahasti

టెండర్ల రద్దుపై ఆరోపణలు

శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రస్తుతం శ్రీకాళహస్తీశ్వర(Srikalahastheeswara) ఆలయంలో శానిటరీ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న యశ్వంత్ ఎంటర్‌ప్రైజెస్ ఒప్పంద కాలం ఇంకా ఏడాది ఉన్నప్పటికీ, దానిని రద్దు చేసి కొత్తగా టెండర్లు నిర్వహించడం దారుణమని అన్నారు. పాత కాంట్రాక్టర్(contractor) నెలకు రూ.36.99 లక్షలకు ఈ పనులు చేస్తుండగా, కొత్తగా ‘పద్మావతి ఎంటర్‌ప్రైజెస్’కు నెలకు రూ.76.66 లక్షలకు టెండర్ అప్పగించారని ఆరోపించారు. దీనితో పాటు 18 శాతం జీఎస్టీని కూడా చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నారని, ఇది పాత టెండర్ కంటే నెలకు రూ.40 లక్షలు అదనమని తెలిపారు. ఈ లెక్కన ఏడాదికి రూ.4.8 కోట్లు అదనపు భారం పడుతుందని, రెండేళ్లలో ఈ మొత్తం రూ.10 కోట్లకు చేరుకుంటుందని ఆయన అన్నారు. ఇది భక్తులు సమర్పిస్తున్న హుండీ కానుకలకు ఎసరు పెట్టడమేనని విమర్శించారు.

కొత్త టెండర్ వల్ల ఆలయానికి ఎంత నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నారు?

రెండేళ్లలో సుమారు రూ.10 కోట్ల నష్టం జరుగుతుందని మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆరోపించారు.

ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ ఎవరు? కొత్తగా టెండర్ పొందిన సంస్థ పేరు ఏమిటి?

ప్రస్తుతం యశ్వంత్ ఎంటర్‌ప్రైజెస్ కాగా, కొత్తగా టెండర్ పొందిన సంస్థ పేరు పద్మావతి ఎంటర్‌ప్రైజెస్.

Read Hindi News: hindi.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870