हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Breaking News – Kutami Govt : కూటమి ప్రభుత్వానికి శ్యామల హెచ్చరిక

Sudheer
Breaking News – Kutami Govt : కూటమి ప్రభుత్వానికి శ్యామల హెచ్చరిక

పేదలకు, విద్యార్థులకు ఉచిత విద్య అందుబాటులో ఉండేలా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తున్నారని వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు శ్యామల (Shyamala) విమర్శించారు.

మెడికల్ కాలేజీల అమ్మకంపై వైసీపీ నిరసన

వైఎస్ జగన్ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు నాయుడు బడా వ్యాపారవేత్తలకు అప్పగిస్తున్నారని వైసీపీ నేత శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి నాశనం చేసిన విధంగా, ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా అమ్మేస్తున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయాన్ని విద్యార్థులు, ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆమె హెచ్చరించారు.

Telugu news: Nara Lokesh-బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి లోకేశ్‌ భేటీ

లోకేశ్‌పై శ్యామల ప్రశ్నలు

ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Lokesh) ఎందుకు మాట్లాడటం లేదని శ్యామల ప్రశ్నించారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం అయినప్పటికీ, లోకేశ్ మౌనం వహించడం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడమేనని ఆమె ఆరోపించారు. లోకేశ్ చేస్తున్న ఈ నిర్లక్ష్యం, విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శ్యామల అన్నారు. గతంలో చంద్రబాబు రాజకీయాలు 1995లో నడిచాయని, అయితే ఇప్పుడు ప్రజలు, విద్యార్థులు ఆ రాజకీయాలను అనుమతించరని శ్యామల అన్నారు. ‘విద్యా వ్యవస్థను అమ్ముకునే వారి పాలన ఏనాటికైనా బూడిద అవుతుంది’ అని ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

https://vaartha.com/amit-shah-hindi-promotion-in-all-sectors/national/547217/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

No image

కోనసీమలో చమురు కుంపటి!

విన్నూతంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్..

విన్నూతంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్..

దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

📢 For Advertisement Booking: 98481 12870