हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Vaartha live news : Sharmila : సూపర్‌ సిక్స్‌… సూపర్‌ ఫ్లాప్‌ పై షర్మిల విమర్శలు

Divya Vani M
Vaartha live news : Sharmila : సూపర్‌ సిక్స్‌… సూపర్‌ ఫ్లాప్‌ పై షర్మిల విమర్శలు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) మరోసారి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం ఎక్స్‌లో స్పందిస్తూ, సూపర్‌ సిక్స్‌… సూపర్‌ ఫ్లాప్‌ (Super Six… Super Flop) హామీలన్నీ పూర్తిగా ఫ్లాప్‌ అయ్యాయని ఆమె విమర్శించారు.షర్మిల ప్రశ్నించారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? రాష్ట్రంలోని 50 లక్షల నిరుద్యోగుల్లో ఒక్కరికైనా భృతి అందిందా? ప్రతి నెలా రూ.3,000 ఇస్తామని చెప్పిన మాటలు ఎక్కడ పోయాయి? అని ఆమె నిలదీశారు.20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసారని గుర్తు చేశారు. కానీ ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదని విమర్శించారు. స్థాపించని పరిశ్రమలతో అగ్రిమెంట్లు సంతకం చేయడం ఉద్యోగాలు కల్పించినట్టేనా? అని ఆమె ప్రశ్నించారు.(Vaartha live news : Sharmila)

మహిళలకు హామీలు నెరవేరలేదా?

ఒక్క మహిళా కార్డుదారికి కూడా నెలకు రూ.1,500 అందలేదని షర్మిల గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయినా, హామీ ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు.ఫ్రీ బస్సు పథకం 14 నెలల తర్వాత మొదలుపెట్టారని, దానిని సూపర్‌ సక్సెస్‌ అని చెప్పుకోవడం ప్రజలకే హాస్యాస్పదంగా ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. గోరంత చేసి కొండంత చెప్పుకోవడం కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని ఎద్దేవా చేశారు.

మ్యానిఫెస్టో వాగ్దానాలు?

జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని మాటిచ్చి మరిచిపోయారని ఆమె ఆరోపించారు. విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని చెప్పి పెంచారని, జర్నలిస్టులకు ఉచిత స్థలం ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు.మొత్తం మీద సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోందని పేర్కొన్నారు.

Read Also :

https://vaartha.com/cyber-fraud-in-the-name-of-pm-kisan-yojana-money-extortion-using-otp/hyderabad/544998/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్!

నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్!

పరకామణి వ్యవహారంపై సీఐడీ పరిశీలనకు కోర్టు ఆదేశం

పరకామణి వ్యవహారంపై సీఐడీ పరిశీలనకు కోర్టు ఆదేశం

AI డిమాండ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది – నారా లోకేశ్

AI డిమాండ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది – నారా లోకేశ్

సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
1:07

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

📢 For Advertisement Booking: 98481 12870