हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Andhra Pradesh politics : నియంత పాలనకు నిదర్శనం ఇదేనా? ఏపీ రాజకీయ వేధింపులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sai Kiran
Andhra Pradesh politics : నియంత పాలనకు నిదర్శనం ఇదేనా? ఏపీ రాజకీయ వేధింపులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేధింపులు హద్దులు దాటిపోయాయని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. పార్టీ లీగల్ సెల్ నేతలతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించడాన్ని ఓర్వలేకే పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఇంతకంటే నియంత పాలనకు మరో నిదర్శనం ఉండదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పూర్తిగా హద్దులు దాటుతూ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వానికి వంత (Andhra Pradesh politics) పాడుతున్న పోలీసు వ్యవస్థ చర్యలను చట్టపరంగా ధీటుగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. చట్టాన్ని అతిక్రమిస్తూ వ్యవహరిస్తున్న అధికారులపై ప్రైవేట్ కేసులు నమోదు చేయాలని సూచించారు. ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న పార్టీ లీగల్ సెల్‌ను ఆయన అభినందించారు.

Read Also:  TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు పొట్టేళ్ల తలలతో హారం వేసిన ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని సజ్జల ప్రశ్నించారు. ఇటీవల ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన కమ్యూనిస్టు నాయకుడిపై పీడీ యాక్ట్ పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరింత పట్టుదలతో పార్టీని నడుపుతూ ప్రతి ప్రజా సమస్యపై ముందుండి పోరాడుతున్నారని సజ్జల తెలిపారు. కూటమి ప్రభుత్వ దమనకాండను ఎదుర్కొనేందుకు వైసీపీ శ్రేణులు పోరాట పటిమతో ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓర్నీ ఇదెక్కడి చోరీ.. మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సునే ఎత్తుకెళ్లాడు

ఓర్నీ ఇదెక్కడి చోరీ.. మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సునే ఎత్తుకెళ్లాడు

మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థులు?

మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థులు?

క్రీడాకారిణి సైనానెహ్వాల్ మనందరికీ గర్వకారణం..చంద్రబాబు

క్రీడాకారిణి సైనానెహ్వాల్ మనందరికీ గర్వకారణం..చంద్రబాబు

ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం

ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం

సామాజిక బాధ్యత, ఆర్థిక రాజకీయ, కమ్యూనిజంలో లేదు

సామాజిక బాధ్యత, ఆర్థిక రాజకీయ, కమ్యూనిజంలో లేదు

పేద కుటుంబంలో పెను విషాదం..ముగ్గురు మృతి

పేద కుటుంబంలో పెను విషాదం..ముగ్గురు మృతి

రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

ఇన్‌స్టాలో బాలుడి పరిచయం..ఇల్లు విడిచి వెళ్లిన బాలిక.. తర్వాత ఏమైందంటే?

ఇన్‌స్టాలో బాలుడి పరిచయం..ఇల్లు విడిచి వెళ్లిన బాలిక.. తర్వాత ఏమైందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ: దర్శనానికి 24 గంటల గడువు

తిరుమలలో భక్తుల రద్దీ: దర్శనానికి 24 గంటల గడువు

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గనున్నాయి: మంత్రి గొట్టిపాటి రవి

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గనున్నాయి: మంత్రి గొట్టిపాటి రవి

అన్నవరం ఆలయ ప్రసాదం బుట్టల్లో ఎలుకలు..
0:33

అన్నవరం ఆలయ ప్రసాదం బుట్టల్లో ఎలుకలు..

ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

📢 For Advertisement Booking: 98481 12870