हिन्दी | Epaper

Andhra Pradesh: రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.8 వేల కోట్లు

Rajitha
Andhra Pradesh: రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.8 వేల కోట్లు

3 హైస్పీడ్ కారిడార్లు

విజయవాడ : ఏపీలోని రైల్వేప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.8 వేల కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ ప్రతిపాదనకు బడ్జెట్లో ప్రవేశపెట్టింది. తెలుగు రాష్ట్రాల మీదు మూడు కారిడార్లు ప్రకటించింది. ఇక హైదరాబాద్ టూ బెంగళూరు, హైదరాబాద్ టూ చెన్నై, చెన్నై బెంగళూరు. కారిడార్లు, ఏపీ మీదుగా వెళ్లకున్నాయి. బెంగళూరు, చెన్నై వెళ్లే కారిడార్ అమరావతి మీదుగా చెన్నై బెంగళూరు హైస్పీడ్ కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్లనుంది. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ల రాకతో భవిష్యత్తుల్లో ఏపీ రూపులేఖలు మారనున్నాయి సీఎం సంద్రబాబు మరో కీలక ప్రతిపాదన చేశారు. బెంగళూరు-చెన్నై హైస్పీడ్ కారిడార్కు సంబంధించి చిత్తూరు-తిరుపతి మధ్య 75 కిలోమీటర్ల వ్యూహత్మక కనెక్టివిటీ ఇవ్వాలని మాచించారు.

Read also: Bapatla: మరో మహిళతో భర్త జీవనం.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య

Rs. 8 thousand crores for railway projects

Rs. 8 thousand crores for railway projects

చిత్తూరు–తిరుపతి కనెక్టివిటీపై కీలక ప్రతిపాదన

చిత్తూరు మీదుగా బుల్లెట్ ట్రైన్ చిత్తూరు- తిరుపతి మధ్య కనెక్టివిటీ ఇస్తే బెంగళూరు అమరావతి కారకాలకు ఎంతో మేలు చేస్తుందని ఇటీవల దక్షి రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవక చంద్రబాబు సూచించారు. దీనివల్ల అమరావతి, బెంగళూరు మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుండన్నారు. దీని వల్ల బెంగళూరు. అమరావతి మధ్య బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది. చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం కూడా ఒకే చెప్పే అవకాశముందని తెలుస్తోంది. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి (Amaravathi) మీదుగా వెళ్లనుంది. దీంతో హైదరాబాద్ నుంచి అమరావతికి గంట లోపే చేరుకోవచ్చు, ఇక చెన్నైకు 2.55 గంటల్లోనే చేరుకోవచ్చు. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య గంటల్లోనే ప్రయాణాలు చేయవచ్చు. దీని వల్ల బెంగళూరు నుంచి చెన్నైకు 1.13 గంటల్లో చేరుకునే అవకాశం లభిస్తుంది. ఈ కారిడార్లు పూర్తయితే. ఆయా ప్రాంతాల మధ్య బుల్లెట్ రైళ్లను తీసుకొస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు

రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు

మైలవరం పెళ్లిలో హైడ్రామా

మైలవరం పెళ్లిలో హైడ్రామా

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

📢 For Advertisement Booking: 98481 12870