हिन्दी | Epaper
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్

Latest News: AP: ఏపీలో వారికి రూ.5వేలు

Anusha
Latest News: AP: ఏపీలో వారికి రూ.5వేలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా శారీరక, మానసిక వైకల్యాలతో బాధపడుతున్న చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా మారాయి. (AP) ఈ కేంద్రాల ద్వారా దివ్యాంగ పిల్లలకు విద్య, వైద్యం, పునరావాసం వంటి సేవలు ఒకేచోట అందుతున్నాయి. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది తల్లిదండ్రులు ఈ సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

Read Also: AP: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

భవిత కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి

వినికిడి లోపం, పక్షవాతం, బుద్ధి మాంద్యం, అంగవైకల్యం వంటి సమస్యలున్న పిల్లలకు ఈ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం, భవిత కేంద్రాల ద్వారా అనేక రకాల సేవలను అందిస్తోంది.

Rs. 5 thousand for them in AP
Rs. 5 thousand for them in AP

వినికిడి లోపం, మస్తిష్క పక్షవాతం, బుద్ధి మాంద్యం, అంగవైకల్యం ఉన్న బాలురకు నెలకు రూ.300 చొప్పున పది నెలలకు రూ.3 వేలు, బాలికలకు నెలకు రూ.500 చొప్పున పది నెలలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది. ఈ నిధులు దివ్యాంగ పిల్లల విద్య, వైద్య అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ కేంద్రాలు పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870