हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: Roja: మామిడి రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు

Saritha
Latest news: Roja: మామిడి రైతులకు ఇచ్చిన హామీని  ప్రభుత్వం నిలబెట్టుకోలేదు

వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కురిపించారు. మామిడి(Roja) రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రభుత్వానికి ప్రజలు ఆశించిన సహాయం కోసం చేస్తున్న పర్యటన ఫలితంగా 4.50 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు తరలించారు. ప్రభుత్వం మాత్రం తన హామీ నిలబెట్టుకోలేకపోయింది అని రోజా అన్నారు.

Read also: టాటా డిజిటల్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత

Roja
Former Minister Roja has strongly criticized the coalition government.

రైతులకు కనీసం ఇచ్చిన వాగ్దానం కూడా నిలబెట్టలేకపోయాయి

ప్రభుత్వం మామిడి రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీలు కిలోకు రూ.8 చెల్లించాల్సి ఉంది, కానీ వాటి కంటే చాలా తక్కువ ధరలు చెల్లించబడుతున్నాయి. ఫ్యాక్టరీలు మిగిలిన రూ.360 కోట్లు ఇప్పించకపోవడం వల్ల రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని రోజా(Roja) వివరించారు.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని రైతులకు రూ.360 కోట్లను ఇప్పించాలంటూ ఆమె డిమాండ్ చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870