हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Latest News: Gollapalli Amulya: భర్తపై రాజోలు టీడీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఫిర్యాదు

Aanusha
Latest News: Gollapalli Amulya: భర్తపై రాజోలు టీడీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరో వివాదం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ మహిళానేత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య (Gollapalli Amulya), భర్త అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. ఈ ఘటనతో టీడీపీ నేతలు, స్థానిక రాజకీయ వర్గాలు, ప్రజల్లో చర్చ నడుస్తోంది.

Read Also: AP LRS: ఏపీలో LRS గడువు పొడిగింపు

గొల్లపల్లి అమూల్య (Gollapalli Amulya) రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం — దొమ్మేటి సునీల్ అనే వ్యక్తి ఆమె భర్త. చదువుకునే రోజుల్లో సునీల్ తన స్నేహితుడిగా పరిచయం అయ్యి, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పెద్దల సమక్షంలో 2009 మార్చి 4న వివాహం చేసుకున్నాడు.

కానీ పెళ్లి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. భర్త సునీల్ తరచుగా తనపై ఒత్తిడి తెస్తూ, అదనపు వరకట్నం కోసం వేధించాడని అమూల్య ఫిర్యాదులో పేర్కొన్నారు.సునీల్ తనపై రెండుసార్లు హత్యాయత్నం చేశాడని.. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 Gollapalli Amulya
 Gollapalli Amulya

తనకు, పిల్లలకు ప్రాణహాని ఉందని

తన భర్త సునీల్ నుంచి తనకు, పిల్లలకు ప్రాణహాని ఉందని.. తల్లిదండ్రుల వద్ద నుంచి డబ్బులు తీసుకురావాలని భర్త వేధిస్తున్నారని ఆరోపించారు.

అమూల్య ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టీడీపీ నేతపై వేధింపులు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.. ఈ వ్యవహారంపై అమూల్యతో పాటుగా రాజోలు పోలీసులు స్పందించాల్సి ఉంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

📢 For Advertisement Booking: 98481 12870