हिन्दी | Epaper
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Rains News: ఆంధ్రప్రదేశ్ లో కుండపోతగా వర్షాలు.. జలదిగ్భందంలో పొలాలు

Pooja
Rains News: ఆంధ్రప్రదేశ్ లో కుండపోతగా వర్షాలు.. జలదిగ్భందంలో పొలాలు

ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. దీని ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. గ్రామాలు, పట్టణాల్లోని అనేక లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ఈ వర్షాల వల్ల వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. పంటపొలాలన్నీ(Crop fields) చెరువులను తలపిస్తున్నాయి, అనేక పంటలు నీట మునిగి పోయాయి. అలాగే వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రజలకు సహాయం అందించేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర సేవలను అందించడానికి హెల్ప్‌లైన్(Helpline) వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ రోజు వాయుగుండం తీరం దాటనుంది. ఇది దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా. ఈ వాయుగుండం కారణంగా ఇవాళ, రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఈ వర్షాల వల్ల కలిగిన ప్రధాన ప్రభావాలు ఏమిటి?

లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, పంటపొలాలు నీటిలో మునిగాయి, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ప్రజల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి?

ప్రజలను అప్రమత్తం చేయడానికి, అత్యవసర సేవలు అందించడానికి అధికారులు హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఏదైనా ఆపద సంభవిస్తే వాటిని సంప్రదించాలని సూచించారు.

Read hindi news: Hindi.vaartha.com

Read also:

https://vaartha.com/heavy-rain-cyclone-landfall-north-andhra-weather-alert/andhra-pradesh/532395/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870