हिन्दी | Epaper
ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్

Chandrababu : ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరగాలి: చంద్రబాబు

Divya Vani M
Chandrababu : ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరగాలి: చంద్రబాబు

మద్యం విషయంలో రాజీకి తావు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తేల్చి చెప్పారు. ప్రజారోగ్యం కాపాడేందుకు మద్యం విధానంలో పూర్తి పారదర్శకత ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో అబ్కారీ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం, కీలక ఆదేశాలు జారీ చేశారు.నకిలీ మద్యం ప్రజల ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానాస్పద బ్రాండ్ల విక్రయాలను వెంటనే నిలిపేయాలని అధికారులను ఆదేశించారు. దేశీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాణ్యమైన మద్యం (Alcohol) మాత్రమే విక్రయించాల్సిందని స్పష్టం చేశారు.

Chandrababu : ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరగాలి: చంద్రబాబు
Chandrababu : ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరగాలి: చంద్రబాబు

గత పాలనలో ప్రజారోగ్యం దెబ్బతిన్నది

గత ప్రభుత్వ హయాంలో నకిలీ బ్రాండ్లు విస్తృతంగా అమ్ముడయ్యాయని, వాటివల్ల ప్రజల ఆరోగ్యం, రాష్ట్ర ఆదాయం రెండూ నష్టపోయాయని చంద్రబాబు విమర్శించారు. 2014-19 మధ్య మద్యం విధానాన్ని విశ్లేషించి, పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం ఏపీ మార్కెట్‌లో ఉన్న మద్యం అన్నీ నాణ్యమైనవే అని అధికారులు తెలిపారు. 68 శాతం వరకు నాసిరకం బ్రాండ్లే గతంలో అందుబాటులో ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ధరల తగ్గింపు – వినియోగదారులకు ఊరట

దేశంలో తొలిసారిగా మద్యం ధరలు తగ్గినట్లు చంద్రబాబు వెల్లడించారు. దీని వల్ల నెలకు రూ.116 కోట్లు ప్రజలపై భారం తగ్గిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. పర్మిట్ రూమ్‌లు ఇవ్వాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మద్యం సరఫరాపై నిఘా ఉంచాలని సీఎం సూచించారు. ట్రేస్ అండ్ ట్రాక్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. డ్రోన్‌లతో నాటు సారా తీయడాన్ని కట్టడి చేయాలని చెప్పారు. బెల్ట్ షాపులకు ఎలాంటి వెసులుబాటు ఉండదని తేల్చిచెప్పారు.

మద్యం విధానంలో కొత్త దారులు

పర్యాటక ప్రాంతాల్లో మైక్రో బ్రూవరీల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సీఎం చెప్పారు. మద్యం సరఫరా క్రమబద్ధీకరణతోపాటు, ఆదాయంలో మెరుగుదల వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ముఖ్య కార్యదర్శి ముఖేష్ మీనాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also : AP Forest Department: ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రావెల్స్ బస్సులో మంటలు

ట్రావెల్స్ బస్సులో మంటలు

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే రాయలసీమ సస్యశ్యామలం, మంత్రి నిమ్మల

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే రాయలసీమ సస్యశ్యామలం, మంత్రి నిమ్మల

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం

గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు

గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు

పరకామణి కేసులో ఊహించని పరిణామం!

పరకామణి కేసులో ఊహించని పరిణామం!

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనేసీమ సస్యశ్యామలం

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనేసీమ సస్యశ్యామలం

గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

రేపు పోలవరాన్ని సందర్శించనున్న చంద్రబాబు

రేపు పోలవరాన్ని సందర్శించనున్న చంద్రబాబు

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

📢 For Advertisement Booking: 98481 12870