हिन्दी | Epaper
ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్

Breaking News – Private Bus Accident : ఏపీలో ప్రవైట్ బస్సు బోల్తా..ఇద్దరు మృతి

Sudheer
Breaking News – Private Bus Accident : ఏపీలో ప్రవైట్ బస్సు బోల్తా..ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం చేవెళ్ల బస్సు ప్రమాదం మరువకముందే, ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని జూబ్లీ నగర్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం విషాదం నింపింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సంభవించిన క్షణాల్లో రోడ్డు పై తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించి, గాయపడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.

Latest News: Modi Bihar: బిహార్ అభివృద్ధి ఆర్జేడీ చేతుల్లో నాశనం అయింది – ప్రధాని మోదీ

సమాచారం అందుకున్న వెంటనే లింగపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని లింగపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయానికి బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వేగం ఎక్కువగా ఉండటం, రోడ్డు మలుపులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. బస్సు పూర్తిగా ధ్వంసమవడంతో పోలీసులు మెకానికల్ సిబ్బందిని పిలిపించి వాహనాన్ని తొలగించే చర్యలు చేపట్టారు.

ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాదం తరువాత ఇలాంటి మరొక దుర్ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. రవాణా శాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం, వాహనం సాంకేతిక లోపం లేదా రోడ్డు పరిస్థితులు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

రేపు పోలవరాన్ని సందర్శించనున్న చంద్రబాబు

రేపు పోలవరాన్ని సందర్శించనున్న చంద్రబాబు

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

చిల్లర మాటలు మానుకో.. రోజాకు నుడా చైర్మన్ కోటంరెడ్డి కౌంటర్

చిల్లర మాటలు మానుకో.. రోజాకు నుడా చైర్మన్ కోటంరెడ్డి కౌంటర్

మంటలతో ప్రమాద తీవ్రత తగ్గింది: కోనసీమ కలెక్టర్

మంటలతో ప్రమాద తీవ్రత తగ్గింది: కోనసీమ కలెక్టర్

విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు

విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు

మరోసారి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్

మరోసారి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేస్తోంది

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేస్తోంది

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీలో మాల్దీవ్స్ తరహా ఐల్యాండ్ టూరిజమ్ – సీఎం చంద్రబాబు

ఏపీలో మాల్దీవ్స్ తరహా ఐల్యాండ్ టూరిజమ్ – సీఎం చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870