हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Pawan Kalyan: ఏలూరు జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్

Tejaswini Y
Pawan Kalyan: ఏలూరు జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాష్ట్రంలో పరిపాలనా పనుల పురోగతిని వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో, సోమవారం ఆయన ఏలూరు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోడానికి, పరిష్కార మార్గాలపై చర్యలు ప్రారంభించడానికి ఆయన కొయ్యలగూడెం మరియు ద్వారకా తిరుమల మండలాల్లో విస్తృతంగా సందర్శనలు నిర్వహించారు.

Read Also:  Ozone Pollution : ఓజోన్ కాలుష్యంతో ఊపిరితిత్తుల‌కు ముప్పు..!

Pawan Kalyan visited Lakshmi Narasimha Swamy temple in Eluru district.

కొయ్యలగూడెం మండలం రాజవరం

మొదటగా పవన్ కల్యాణ్ మధురపూడి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చేరుకుని ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి తగిన రహదారి సౌకర్యం లేని విషయాన్ని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకురాగానే, పవన్ సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం

తర్వాత ఆయన ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో ఉన్న సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించారు. ఆలయ అధికారులు మరియు వేదపండితులు సంప్రదాయ పూర్వకంగా స్వాగతం పలికారు. పవన్ ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అభివృద్ధి(Development) పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ పర్యటనలో భాగంగా గ్రామం నుండి సుందరగిరి వరకు నిర్మించనున్న కొత్త రహదారి పనులకు పవన్ కల్యాణ్ శుభారంభం చేశారు. అనంతరం ఇటీవల ఐఎస్ జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన ‘మ్యాజిక్ డ్రెయిన్’ వ్యవస్థను పరిశీలించి, దాని పనితీరుపై అధికారులతో సమీక్షించారు. పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870