हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

AP News : జిల్లాల పేర్ల మార్పుపై ఏపీ ప్రభుత్వం చర్యలు

Divya Vani M
AP News : జిల్లాల పేర్ల మార్పుపై ఏపీ ప్రభుత్వం చర్యలు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో జిల్లాల పేర్ల మార్పుల దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సరిహద్దులు, పేర్ల మార్పులపై సమగ్రంగా అధ్యయనం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.పేర్లు, సరిహద్దుల మార్పులపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల పరిపాలన పునర్వ్యవస్థపై ఈ ఉపసంఘం పరిశీలన చేస్తుంది. ప్రజాప్రతినిధుల సూచనలు, ప్రజాభిప్రాయాలతో మేళవించి నివేదిక రూపొందించనుంది.

AP News : జిల్లాల పేర్ల మార్పుపై ఏపీ ప్రభుత్వం చర్యలు
AP News : జిల్లాల పేర్ల మార్పుపై ఏపీ ప్రభుత్వం చర్యలు

ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ

ఈ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ మంగళవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా పేర్ల మార్పులు (Changes in district names), మండలాల విభజన, గ్రామాల విలీనం వంటి అంశాలపై సమీక్ష చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టంగా ఆదేశించారు.ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రజలు పేర్ల మార్పు కోరుతున్నారు. తమ ప్రాంతాలకు చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు కావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కొంతమంది ప్రజలు మాత్రం గత ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టే కొత్త ప్రభుత్వం ఈ అంశంపై సమగ్ర దృష్టితో ముందుకు వెళ్తోంది.

ప్రభుత్వ లక్ష్యం: సమగ్ర పాలన

పేర్లు మారుస్తే కేవలం గుర్తింపే కాదు, పరిపాలన కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే దృష్టితో కొత్త సరిహద్దులు నిర్ణయించబోతున్నారు. ప్రజలకు స్పష్టమైన పరిపాలనా వ్యవస్థ అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.ఈ అధ్యయన కమిటీ నివేదికపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. దీనివల్ల వచ్చే రోజుల్లో జిల్లాల పునర్వ్యవస్థ, పేర్ల మార్పులపై స్పష్టత రావచ్చు. ప్రజల అభిప్రాయాలు, ప్రాంతీయ చరిత్ర ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Read Also : IIT Kharagpur: ఐటీ ఖరగ్‌పూర్‌లో మరో విద్యార్థి మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

No image

ఏఐకి భారత్ చుక్కాని?

చింతూరు ఐటిడిఎ ముట్టడి

చింతూరు ఐటిడిఎ ముట్టడి

పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన

పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

మార్కెట్ లో వాము పొట్టుకు ఉన్న డిమాండ్ చూస్తే అస్సలు వదిలిపెట్టారు !!

మార్కెట్ లో వాము పొట్టుకు ఉన్న డిమాండ్ చూస్తే అస్సలు వదిలిపెట్టారు !!

నేడు జైపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు జైపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

📢 For Advertisement Booking: 98481 12870