News Telugu: Governor of Tamil Nadu Ravi- ప్రపంచ తెలుగు మహా సభలకు తమిళనాడు గవర్నర్ రవికి ఆహ్వానం.

Read Time:  1 min
Governor Ravi
Governor Ravi
FONT SIZE
GET APP

విజయవాడ : ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 3,4,5 జనవరి 2026 న నందమూరి తారక రామారావు వేదికపై గుంటూరు,(Guntur) అమరావతిలో నిర్వహించనున్న 3 వ ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి (Governor Ravi) ని కలసి ఆహ్వానించినట్లు పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

Governor Ravi

గవర్నర్ సుముఖత చూపారని డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు

తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూర్, మదురై, చెన్నై, తంజావూర్, సేలం, తిరుత్తణి
కంచి, చిదంబరం పలు ప్రాంతాలనుండి తెలుగు మహాసభలకు తెలుగుప్రజలు హాజరు కానున్నారని గవర్నర్ ఆర్.ఎన్. రవి (Governor Ravi) కి డా. గజల్ శ్రీనివాస్ (Srinivas) విన్నవించారు. జనవరి 3 వ తేదిన ఉదయం 10గంటలకు జరిగే మహాసభల ప్రారంభోత్సవ సభకు విశిష్ఠ అతిథిగా వచ్చి తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తమిళనాడు గవర్నర్ సుముఖత చూపారని డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-sp-harshavardhan-raju-integrated-check-posts-command-control-rooms-for-security-of-brahmotsavams/andhra-pradesh/543073/

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.