हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Offer : జగన్‌కు నారా లోకేష్ బంపర్ ఆఫర్

Sudheer
Offer : జగన్‌కు నారా లోకేష్ బంపర్ ఆఫర్

ఉర్సా క్లస్టర్ కంపెనీ(Ursa Cluster Company)కి సంబంధించి జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ (Lokesh) జగన్‌మోహన్ రెడ్డికి బంపర్ సవాల్ విసిరారు. ఇటీవల వైసీపీ నేతలు విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్‌కి రూపాయికే భూములు కేటాయించారని ఆరోపణలు చేయగా, అవి పూర్తిగా అవాస్తవమని లోకేష్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. తనపై చేసిన ఆరోపణలు నిజమైతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అవి అబద్ధమని తేలితే మాత్రం జగన్ రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

“ఎకరం = రూపాయి” అనే వాదన

లోకేష్ వివరాల ప్రకారం, విశాఖ ఐటీ హిల్–3 ప్రాంతంలో ఎకరానికి రూ. కోటి చొప్పున 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో ఎకరానికి రూ. 50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు ఉర్సా క్లస్టర్‌కు కేటాయించారని తెలిపారు. జగన్ మాత్రం బురద జల్లి ప్యాలస్ లో దాక్కుని నిరాధార ఆరోపణలు చేస్తూ పారిపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే కాదు, ఉర్సా సంస్థ కూడా తమ భూముల ధరలపై ఆధారాలు చూపించినా వైసీపీ మాత్రం ప్రజలను మోసం చేసేలా “ఎకరం = రూపాయి” అనే వాదన కొనసాగిస్తోందని విమర్శించారు.

భవిష్యత్తులో పర్మనెంట్ ఆఫీస్ ఏర్పాటు

ఉర్సా క్లస్టర్ సంస్థ ఇప్పటికే 1995 నుంచి సిలికాన్ వ్యాలీలో అనేక కంపెనీలను స్థాపించిన అనుభవం ఉన్న సంస్థగా గుర్తింపు పొందిందని, ఈ ప్రాజెక్టుకు విదేశీ పెట్టుబడులు (FDI) రావడంతో రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని సంస్థ ప్రతినిధి సతీష్ అబ్బూరి వివరించారు. నిబంధనల మేరకు సంస్థ రిజిస్ట్రేషన్ తాత్కాలిక చిరునామాతో జరిగిందని, భవిష్యత్తులో పర్మనెంట్ ఆఫీస్ ఏర్పాటుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ భూములు రెండు సంవత్సరాల్లో అభివృద్ధి చేయకపోతే తిరిగి ప్రభుత్వానికి చేరే షరతుతో కేటాయించారని పేర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, దీనిపై నిజాయితీగా స్పందించాలని లోకేష్ ఖరాఖండిగా డిమాండ్ చేశారు.

Read : Ali: రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అలీ సంచలన వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870