हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Nara Lokesh : రోడ్డు విస్తరణ పై నేడు శంకుస్థాపన చేసిన నారా లోకేశ్

Divya Vani M
Nara Lokesh : రోడ్డు విస్తరణ పై నేడు శంకుస్థాపన చేసిన నారా లోకేశ్

Nara Lokesh : రోడ్డు విస్తరణ పై నేడు శంకుస్థాపన చేసిన నారా లోకేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు 14 కి.మీ. మేర రహదారి విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఈ ప్రాంత ప్రజలు రహదారి విస్తరణ అవసరాన్ని లోకేశ్‌కు వివరించగా ఆయన వెంటనే హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ నిజమైంది. ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని రూ.347 కోట్ల వ్యయంతో 4 లేన్ల రహదారిగా మారుస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌ను రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా అచ్యుతాపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, రెండు మైనర్ బ్రిడ్జిలు, 47 కల్వర్టులను నిర్మించనున్నారు. ఈ ప్రాంతం విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC), జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ స్పెషల్ ఎకనమిక్ జోన్‌లో భాగంగా అభివృద్ధి చెందుతున్న రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామిక క్లస్టర్లకు దగ్గరగా ఉంది.

Nara Lokesh రోడ్డు విస్తరణ పై నేడు శంకుస్థాపన చేసిన నారా లోకేశ్
Nara Lokesh రోడ్డు విస్తరణ పై నేడు శంకుస్థాపన చేసిన నారా లోకేశ్

భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ రహదారి విస్తరణ చేపట్టనున్నారు.ఈ రహదారి విస్తరణ అనకాపల్లి సమీపంలోని NH-16 జంక్షన్ నుంచి ప్రారంభమై అచ్యుతాపురం వద్ద ముగుస్తుంది. ఇది హరిపాలెం రోడ్డు, పూడిమడక రోడ్డు వెంబడి ఉన్న నివాసాలు, పారిశ్రామిక సంస్థలు, మత్స్యకార గ్రామాలకు ముఖ్యమైన కనెక్టివిటీగా మారుతుంది. అంతేకాదు, ఇది అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 5595.47 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న APSEZ కు కీలకమైన రోడ్డు మార్గంగా నిలుస్తుంది.అనకాపల్లి సమీపంలోని నక్కపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రూ.1.4 లక్షల కోట్లతో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్‌కు కూడా ఈ రహదారి ప్రాముఖ్యతను పెంచుతుంది. అలాగే, APSEZ పరిసరాల్లోని 180 పరిశ్రమలకు, ఇతర ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలకు ఈ రహదారి కీలక అనుసంధాన మార్గంగా మారనుంది. రోజూ లక్షకు పైగా ఉద్యోగులు ఈ మార్గంలో ప్రయాణిస్తారని అంచనా. ఈ రహదారి విస్తరణ వల్ల అచ్యుతాపురం, మునగపాక, అనకాపల్లి మండలాల్లో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశముంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

No image

ఏఐకి భారత్ చుక్కాని?

చింతూరు ఐటిడిఎ ముట్టడి

చింతూరు ఐటిడిఎ ముట్టడి

పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన

పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

మార్కెట్ లో వాము పొట్టుకు ఉన్న డిమాండ్ చూస్తే అస్సలు వదిలిపెట్టారు !!

మార్కెట్ లో వాము పొట్టుకు ఉన్న డిమాండ్ చూస్తే అస్సలు వదిలిపెట్టారు !!

నేడు జైపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు జైపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

📢 For Advertisement Booking: 98481 12870