हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Telugu news: Nara Lokesh: విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..

Tejaswini Y

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వంతో కీలక చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని కలసి, విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (NSTI) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖకు NSTI గుడ్ న్యూస్..

విశాఖ జిల్లా పెదగంట్యాడ ప్రాంతంలో సుమారు 5 ఎకరాల భూమిని ఈ సంస్థ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించినట్లు లోకేశ్ వివరించారు. NSTI ఏర్పాటుతో అధ్యాపకుల శిక్షణ, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ మార్పు వంటి రంగాల్లో ఇది ప్రాంతీయ శిక్షణ కేంద్రంగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అంతేకాదు, రాష్ట్రంలో NCVET అర్హతలను విస్తృతంగా అమలు చేయడానికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

ఇంతకు ముందు పార్లమెంట్‌కు వచ్చిన నారా లోకేశ్‌(Nara Lokesh)కు పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో కూడా ఆయన భేటీ కానుండగా, విద్యా, ఐటీ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఇతర ఎంపీలు కూడా పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చిత్తు కాగితాల్లోనే స్కూల్ పిల్లలకు భోజనం.. ఎక్కడంటే?
0:14

చిత్తు కాగితాల్లోనే స్కూల్ పిల్లలకు భోజనం.. ఎక్కడంటే?

సిగరెట్ లైటర్ కోసం వివాదం.. కారుతో ఢీకొట్టి చంపిన యువకుడు

సిగరెట్ లైటర్ కోసం వివాదం.. కారుతో ఢీకొట్టి చంపిన యువకుడు

గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి
1:13

గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ గ్లింప్స్
2:02

గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ గ్లింప్స్

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: నటుడు
1:36

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: నటుడు

విగ్రహాన్ని తాళ్లతో కరెంటు స్తంభానికి కట్టిన ఘటన

విగ్రహాన్ని తాళ్లతో కరెంటు స్తంభానికి కట్టిన ఘటన

ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి
1:17

ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

స్వాతంత్ర్య యోధులు మళ్లీ వస్తే? వైరలైన AI వీడియో
0:54

స్వాతంత్ర్య యోధులు మళ్లీ వస్తే? వైరలైన AI వీడియో

శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
0:25

శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
1:45

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. ఎస్సైని అరకిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు..
0:11

డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. ఎస్సైని అరకిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు..

📢 For Advertisement Booking: 98481 12870