हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Naidupeta: ఇంటి దొంగతనాలను ఛేదించిన పోలీసులు..

Anusha
Naidupeta: ఇంటి దొంగతనాలను ఛేదించిన పోలీసులు..

ఇంటి దొంగతనాలు కేసులను ఛేదించి, ముద్దాయిని అరెస్ట్ చేసిన నాయుడుపేట అర్బన్ పోలీసులు. ఇంటి దొంగతనం నేరాలనే వృత్తిగా ఎంచుకున్న ముద్దాయి.ఎవరికి అనుమానము రాకూడదనే ఉద్దేశముతో పార్వతీపురం జిల్లా (Parvathipuram District) గారుగువిల్లి గ్రామము నుండి వచ్చి దొంగతనాలు చేస్తున్న ముద్దాయి.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముద్దాయి గుర్తించడం జరిగినది.దొంగతనం చేసి తన స్వగ్రామమునకు పారిపోతున్న ముద్దాయిని వారం రోజుల్లో వెంటాడి పట్టుకొవడం జరిగినది.52 సవర్ల (416 గ్రాములు) బంగారు నగలు, విలువ రూ 37,44,000/- చోరి సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగినది.అభినందించిన జిల్లా యస్.పి శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ గారు.

కేసు వివరాలు:

  1. Cr.No.217/2025 u/s 331(3), 305 of BNS of Naidupeta UPS
  2. Cr.No.218/2025 u/s 331(3), 305 of BNS of Naidupeta UPS
  3. Cr.No.204/2025 u/s 331(3), 305 of BNS of Naidupeta UPS
  4. Cr.No.133/2025 u/s 331(3), 305 of BNS of Naidupeta UPS
  5. Cr.No.63/2025 u/s 331(3), 305 of BNS of Satyavedu PS

ముద్దాయి వివరాలు:

చందక మనికంఠ S/o సూర్యా రావు (Surya Rao) వయస్సు : 28 సం, పార్వతీపురం జిల్లా.

స్వాధీనము చేసుకున్న సొత్తు వివరములు:

52 సవర్ల (416 గ్రాములు) బంగారు నగలు, విలువ రూ 37,44,000/-
కేసు వివరములు.

తేది. 05.07.2025 న  ఉదయం 10.00 మరియు రాత్రి 8.45 గంటల మధ్య సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు నాయుడుపేట పట్టణములోని ముగాంబిక దేవాలయ వీధిలో నివాసం ఉంటున్న గంగినేని హరీంద్ర S/o నరసాప నాయుడు ఇంటిలో దొంగతనం చేసి సుమారు 52 సవర్ల (416 గ్రాములు) బంగారు నగలను దోచుకొని పోయినారని రాబడిన పిర్యాది  మేరకు నాయుడుపేట ఇన్స్పెక్టర్ గారు కేసును నమోదు పరచి దర్యాప్తు ప్రారంభించినారు.

       తిరుపతి జిల్లా యస్.పి. శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి  ఆదేశాల మేరకు నాయుడుపేట డి.యస్.పి. శ్రీ G. చెంచు బాబు గారి పర్యవేక్షణలో నాయుడుపేట పట్టణ CI శ్రీ M. బాబి గారు మరియు వారి సిబ్బంది తన స్వగ్రామమునకు పారిపోయిన ముద్దాయి చందక మణికంఠ ను వారం రోజులలో పట్టుకొని ఈ కేసులో పోయున దొంగ సొత్తు మొత్తంను స్వాధీనము చేసుకున్నారు..

     విచారణలో చందక మణికంఠ  ఈ సంవత్సరం నాయుడుపేట పట్టణములో తాను చేసిన 4 కన్నపు నేరము అంగీకరించగా అతని వద్ద నుండి చోరి సొత్తును స్వాధీనము చేసుకోనడమైనది.

గత నేర చరిత్ర

ముద్దాయి చందక మనికంఠ S/o సూర్యా రావు గతంలో తిరుపతి జిల్లా లోని తడ, శ్రీ సిటి, వరదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలలో ఒక్కొక్క కేసు, విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోని మువ్వలవారి పాళెం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కన్నపు నేరాలు చేసివున్నాడు. ఇతనిపై మువ్వలవారి పాళెం పోలీస్ స్టేషన్ లో suspect sheet కూడా వున్నది.

నాయుడుపేట ఏమిటికి ప్రసిద్ధి?

నాయుడుపేట (Naidupeta), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన పట్టణం. ఇది వాణిజ్య పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా పేరు పొందింది. నాయుడుపేట చుట్టుపక్కల కొన్ని అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి, ఇవి పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

తిరుపతి నుండి నాయుడుపేట వరకు ఎంత దూరం ఉంది?

తిరుపతి నుండి నాయుడుపేట వరకు రహదారి మార్గంలో దూరం సుమారు 60 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రయాణానికి సగటున 1 గంట నుండి 1.5 గంటల సమయం పడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియామకంపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నడిరోడ్డుపై వైసీపీ నేతకు దేహశుద్ధి: అసలేం జరిగింది?
0:17

నడిరోడ్డుపై వైసీపీ నేతకు దేహశుద్ధి: అసలేం జరిగింది?

కాలుష్యానికి కళ్లెం వేద్దాం

కాలుష్యానికి కళ్లెం వేద్దాం

పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయాలపై కీలక నిర్ణయం

శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయాలపై కీలక నిర్ణయం

రెండో రోజు కుప్పం పర్యటన

రెండో రోజు కుప్పం పర్యటన

ఇంధన శాఖలో 27 మందికి కారుణ్య నియామకాలు

ఇంధన శాఖలో 27 మందికి కారుణ్య నియామకాలు

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

📢 For Advertisement Booking: 98481 12870