हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Nagababu : జగన్ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Divya Vani M
Nagababu : జగన్ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Nagababu : జగన్ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు పిఠాపురంలో జరిగిన జయకేతనం సభ సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. జగన్ వ్యాఖ్యలు అసలు సీరియస్‌గా తీసుకోవాల్సినవేం కావు, అవి వినగానే నవ్వొస్తోంది అంటూ నాగబాబు తన ప్రసంగంలో జగన్ భవిష్యత్తుపై ఆసక్తికరంగా స్పందించారు. “జగన్ ఎన్నో కలలు కనేశాడు, ఇంకో 20 ఏళ్లు అలాగే కలలు కంటూనే ఉంటాడు. అతనికి నా చిన్న సలహా –కలలు కనడం కొనసాగించు! అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో జగన్ మొన్నటి ఎన్నికల్లోనే చూశాడు. ప్రజలు వైసీపీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు అని నాగబాబు అన్నారు.

పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు తలిదండ్రులకే వరం!

పవన్ కల్యాణ్ నాయకత్వంపై నాగబాబు పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ పుట్టినప్పుడు మా తల్లికి నొప్పి కూడా తెలియనివ్వలేదు, అలాగే ప్రజలకు మంచి చేసే నాయకుడిగా ఎదిగాడు. జనసేనాని లాంటి వ్యక్తి మనకు దొరకడం నిజంగా దేవుని ఆశీర్వాదం అని చెప్పారు. నాగబాబు మాట్లాడుతూ, పవన్ లాగా గొప్ప నాయకుడు కావడం అందరికీ సాధ్యం కాదు. కానీ, కనీసం ఆయన అనుచరుడైనా ఉండగలిగితే అది గొప్ప అదృష్టం అని అన్నారు. ఇప్పటికే పవన్ మరో రెండు, మూడు తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అంత vision ఉన్న వ్యక్తి పవన్ అని అన్నారు.

జనసేన ఎంఎల్సీ అవకాశం ఇచ్చిన పవన్‌కు కృతజ్ఞతలు!

పవన్ కల్యాణ్ నాకు ఎమ్మెల్సీగా అవకాసం ఇచ్చాడు. అది నా జీవితంలో గర్వించదగ్గ విషయం. జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్‌కు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని నాగబాబు అన్నారు. పవన్ నిస్వార్థ స్వభావాన్ని గుర్తుచేస్తూ, దేవుడు అడిగితేనే వరాలు ఇస్తాడు, కానీ అడగకుండానే ప్రజలకు వరాలివ్వగలిగే మనిషి పవన్ కల్యాణ్ అని తెలిపారు.

పిఠాపురం విజయానికి పవన్, ప్రజలే అసలైన కారణం

పిఠాపురం ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ, ఇక్కడ మనం ఘన విజయం సాధించబోతున్నామనే విషయం పవన్‌కు ముందే తెలుసు. కానీ, ఈ విజయానికి పవన్, ప్రజలే అసలైన కారణం. ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా విజయం సాధించామనుకున్నా, అది వారి భ్రమ మాత్రమే అని నాగబాబు స్పష్టం చేశారు.
జనసేన నాయకత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. రాష్ట్రానికి మార్పు తీసుకురావడానికి పవన్ కల్యాణ్ మున్ముందు మరిన్ని ఆలోచనలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్ లాంటి వాళ్లకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా స్థానం ఉండదు! అంటూ నాగబాబు తన ప్రసంగాన్ని ముగించారు.
జయకేతనం సభలో నాగబాబు పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. జగన్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ, ఇంకో 20 ఏళ్లు కలలు కనడమే మిగిలింది అని ఎద్దేవా చేశారు. జనసేన పిఠాపురంలో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జనసేన మద్దతుతో రాష్ట్రంలో రాజకీయ మార్పు తప్పదని ప్రజలు గ్రహించారు అని అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

అమరావతిపై జగన్ కావాలనే విష ప్రచారం

అమరావతిపై జగన్ కావాలనే విష ప్రచారం

మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

వైసిపి కుట్రలను తిప్పికొట్టండి: నారా లోకేష్

వైసిపి కుట్రలను తిప్పికొట్టండి: నారా లోకేష్

టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్

టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్

629 పిఎంశ్రీ పాఠశాలల్లో సిక్ గదులు

629 పిఎంశ్రీ పాఠశాలల్లో సిక్ గదులు

ఇవాళ తూర్పు గోదావరి లో పర్యటించనున్న CM చంద్రబాబు

ఇవాళ తూర్పు గోదావరి లో పర్యటించనున్న CM చంద్రబాబు

విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

📢 For Advertisement Booking: 98481 12870