हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: MLA BondaUma: ఏపీలో జిల్లాల పునర్విభజనపై కొత్త డిమాండ్లు

Pooja
Telugu News: MLA BondaUma: ఏపీలో జిల్లాల పునర్విభజనపై కొత్త డిమాండ్లు

ఏపీ కూటమి ప్రభుత్వం తాజగా చేపట్టిన జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. గత ప్రభుత్వ కాలంలో చేసిన పునర్విభజనలో పలు లోపాలు ఉన్నాయని గుర్తించిన కొత్త ప్రభుత్వం—మంత్రుల కమిటీ ద్వారా సమగ్ర అధ్యయనం జరిపించి సరిహద్దుల్లో మార్పులు చేసింది. ఈ ప్రక్రియలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, ఐదు రెవెన్యూ డివిజన్లను కూడా ప్రకటించింది. అయినప్పటికీ జిల్లాల పేర్లు, హద్దులు మార్చాలన్న డిమాండ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Read Also: Indian Railways: ఏపీ నుంచి అయోధ్య–వారణాసి మార్గానికి వందేభారత్ స్లీపర్

MLA BondaUma

అమరావతి పరిధిలో మూడు నియోజకవర్గాల మార్పుపై వివాదం

కృష్ణా జిల్లాలోని నూజివీడు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలన్న విస్తృతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అభ్యంతరాలతో ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ(MLA BondaUma) కొత్తగా మరో డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. కాపునాడు స్వరోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ—కృష్ణా జిల్లాకు కాపు నేత, ప్రజానాయకుడు వంగవీటి రంగా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి దీనిపై అధికారికంగా విజ్ఞప్తి చేస్తానని ఆయన ప్రకటించారు.

గతంలో కూడానే వచ్చిన డిమాండ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కూడా కృష్ణా లేదా ఎన్టీఆర్ జిల్లాలకు రంగా పేరు ఇవ్వాలన్న డిమాండ్లు వచ్చినప్పటికీ, అప్పటి ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకోలేదు. తాజా డిమాండ్(MLA BondaUma) నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870