हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Telugu News:Mithun Reddy:మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

Pooja
Telugu News:Mithun Reddy:మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

విజయవాడ ఏసీబీ కోర్టు(ACB court) మద్యం కుంభకోణం కేసులో నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితులు సహా పలువురి రిమాండ్‌ను ఈ నెల 16వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణ తదుపరి దశలోకి చేరింది.

Read Also: Bilateral Trade Agreement: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశలో

Mithun Reddy

న్యూయార్క్‌ వెళ్లేందుకు అనుమతి కోరిన మిథున్ రెడ్డి

రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి,(Mithun Reddy) ఈ నెల 20వ తేదీ నుంచి న్యూయార్క్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులోమిథున్ రెడ్డి,(Mithun Reddy)పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ఏసీబీ కోర్టు, సిట్ అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆరోగ్య విన్నపం

ఇక మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, తన ఆరోగ్య సమస్యలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నానని, వైద్యుల సూచన మేరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని కోర్టులో తెలిపారు. తాను ప్రభుత్వ గుర్తింపు పొందిన మంతెన ఆశ్రమంలో చికిత్స పొందేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, పోలీస్ కస్టడీలోనే చికిత్స చేయించుకుంటానని స్పష్టం చేశారు. కోర్టు ఈ అభ్యర్థనపై స్పందిస్తూ, తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపింది.

మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఎప్పుడు వరకు పొడిగించబడింది?
విజయవాడ ఏసీబీ కోర్టు నిందితుల రిమాండ్‌ను ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించింది.

మిథున్ రెడ్డి ఎందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు?
ఆయన న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870