हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Telugu News:Mithun Reddy:మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

Pooja
Telugu News:Mithun Reddy:మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

విజయవాడ ఏసీబీ కోర్టు(ACB court) మద్యం కుంభకోణం కేసులో నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితులు సహా పలువురి రిమాండ్‌ను ఈ నెల 16వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణ తదుపరి దశలోకి చేరింది.

Read Also: Bilateral Trade Agreement: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశలో

Mithun Reddy

న్యూయార్క్‌ వెళ్లేందుకు అనుమతి కోరిన మిథున్ రెడ్డి

రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి,(Mithun Reddy) ఈ నెల 20వ తేదీ నుంచి న్యూయార్క్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులోమిథున్ రెడ్డి,(Mithun Reddy)పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ఏసీబీ కోర్టు, సిట్ అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆరోగ్య విన్నపం

ఇక మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, తన ఆరోగ్య సమస్యలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నానని, వైద్యుల సూచన మేరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని కోర్టులో తెలిపారు. తాను ప్రభుత్వ గుర్తింపు పొందిన మంతెన ఆశ్రమంలో చికిత్స పొందేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, పోలీస్ కస్టడీలోనే చికిత్స చేయించుకుంటానని స్పష్టం చేశారు. కోర్టు ఈ అభ్యర్థనపై స్పందిస్తూ, తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపింది.

మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఎప్పుడు వరకు పొడిగించబడింది?
విజయవాడ ఏసీబీ కోర్టు నిందితుల రిమాండ్‌ను ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించింది.

మిథున్ రెడ్డి ఎందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు?
ఆయన న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870