हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Telugu News: AP Migrations:ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

Pooja
Telugu News: AP Migrations:ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

సచివాలయాల ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో(AP Migrations) గత ఆరేళ్ల కాలంలో పెద్దఎత్తున వలసలు జరిగినట్టు వెల్లడైంది. రాష్ట్రం మొత్తం 1.71 కోట్ల కుటుంబాలు ఉండగా, అందులో 12.59 లక్షల కుటుంబాలు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి.

Read Also: AP: స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

AP Migrations
Massive migration from Andhra Pradesh… 12.59 lakh families in 6 years.

ఈ కుటుంబాల్లో(AP Migrations) ఎక్కువ మంది కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు సర్వేలో తేలింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా నుంచి అత్యధికంగా 1.13 లక్షల కుటుంబాలు వలస వెళ్లాయి. నెల్లూరు జిల్లా నుంచి సుమారు 85 వేల కుటుంబాలు రాష్ట్రం విడిచినట్టు నివేదిక పేర్కొంది.

ముఖ్యంగా రాష్ట్రంలో నిర్మాణ రంగంలో పనుల కొరత ఉండటమే ఈ వలసలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఉపాధి అవకాశాలు తగ్గడంతో కుటుంబాలంతా జీవన భద్రత కోసం ఇతర రాష్ట్రాలను ఆశ్రయించాల్సి వచ్చినట్టు విశ్లేషణ చెబుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహాత్మాగాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రముఖులు

మహాత్మాగాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రముఖులు

అమరావతి రైతులకు భారీ ఊరట.. వీధిపోట్ల ప్లాట్ల సమస్యకు చెక్

అమరావతి రైతులకు భారీ ఊరట.. వీధిపోట్ల ప్లాట్ల సమస్యకు చెక్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాపై కక్ష కట్టారు.. చెవిరెడ్డి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాపై కక్ష కట్టారు.. చెవిరెడ్డి

జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వ కసరత్తు

జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వ కసరత్తు

దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.12 కోట్లు విడుదల

దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.12 కోట్లు విడుదల

లడ్డూ నెయ్యి వివాదంపై రాజకీయ దుమారం

లడ్డూ నెయ్యి వివాదంపై రాజకీయ దుమారం

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు
0:22

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు

మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు భారీగా పతనం

మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు భారీగా పతనం

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
1:20

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

భక్తులకు అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత

భక్తులకు అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత

మార్చి నాటికి విజయవాడ బైపాస్ పనులు పూర్తి

మార్చి నాటికి విజయవాడ బైపాస్ పనులు పూర్తి

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన

📢 For Advertisement Booking: 98481 12870