हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Telugu News: AP Migrations:ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

Pooja
Telugu News: AP Migrations:ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

సచివాలయాల ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో(AP Migrations) గత ఆరేళ్ల కాలంలో పెద్దఎత్తున వలసలు జరిగినట్టు వెల్లడైంది. రాష్ట్రం మొత్తం 1.71 కోట్ల కుటుంబాలు ఉండగా, అందులో 12.59 లక్షల కుటుంబాలు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి.

Read Also: AP: స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

AP Migrations
Massive migration from Andhra Pradesh… 12.59 lakh families in 6 years.

ఈ కుటుంబాల్లో(AP Migrations) ఎక్కువ మంది కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు సర్వేలో తేలింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా నుంచి అత్యధికంగా 1.13 లక్షల కుటుంబాలు వలస వెళ్లాయి. నెల్లూరు జిల్లా నుంచి సుమారు 85 వేల కుటుంబాలు రాష్ట్రం విడిచినట్టు నివేదిక పేర్కొంది.

ముఖ్యంగా రాష్ట్రంలో నిర్మాణ రంగంలో పనుల కొరత ఉండటమే ఈ వలసలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఉపాధి అవకాశాలు తగ్గడంతో కుటుంబాలంతా జీవన భద్రత కోసం ఇతర రాష్ట్రాలను ఆశ్రయించాల్సి వచ్చినట్టు విశ్లేషణ చెబుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870