हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu News: Kurnool Tragedy:అంతమంది మృతికి కారణంమైన డ్రైవర్ ఇతనే

Sushmitha
Telugu News: Kurnool Tragedy:అంతమంది మృతికి  కారణంమైన డ్రైవర్ ఇతనే

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు(Kurnool) వద్ద ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదం, డ్రైవర్ నిర్లక్ష్యం మరియు రవాణా శాఖలో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణమైన ఈ బస్సును పల్నాడు జిల్లా ఒప్పిచర్లకు చెందిన మిరియాల లక్ష్మయ్య నడిపాడు.

Read Also: Tirupati: గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలకు.. నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదం

ఐదవ తరగతి చదువే, నకిలీ టెన్త్ సర్టిఫికెట్

సాధారణంగా హెవీ మోటార్ వెహికల్ (HMV) లైసెన్స్ పొందాలంటే, అభ్యర్థి కనీసం 8వ తరగతి వరకు చదివి ఉండాలి. కానీ, డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య(Lakshmaiah) కేవలం 5వ తరగతి వరకే చదువుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నిబంధనను తప్పించుకోవడానికి, లక్ష్మయ్య 10వ తరగతి నకిలీ సర్టిఫికెట్లను ఉపయోగించి లైసెన్స్ పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం రవాణా శాఖలో లైసెన్సుల జారీ ప్రక్రియలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. నకిలీ సర్టిఫికెట్‌తో లైసెన్స్ ఇచ్చిన అధికారుల పాత్రపైనా విచారణ జరిగే అవకాశం ఉంది.

 Kurnool Tragedy

గతంలోనూ ప్రమాదం

లక్ష్మయ్య నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2014లోనూ లారీ నడుపుతూ లక్ష్మయ్య యాక్సిడెంట్ చేశాడు. ఆ ఘటనలో లారీ క్లీనర్ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అలాంటి వ్యక్తికి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఎలా లభించింది, రవాణా శాఖ అధికారులు ఏవిధంగా పరిశీలన జరిపారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనపై విచారణ వేగవంతమైంది.

బస్సు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ విద్యార్హత ఎంత?

డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య కేవలం 5వ తరగతి వరకు చదువుకున్నారు.

హెవీ లైసెన్స్ పొందడానికి ఆయన ఏం ఉపయోగించారు?

ఆయన 10వ తరగతి నకిలీ సర్టిఫికెట్లను ఉపయోగించి లైసెన్స్ పొందారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..
0:36

విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

📢 For Advertisement Booking: 98481 12870