हिन्दी | Epaper
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

Breaking News -Jogi Ramesh Arrest : పక్కా ఆధారాలతోనే జోగి రమేశ్ అరెస్ట్- కొల్లు రవీంద్ర

Sudheer
Breaking News -Jogi Ramesh Arrest : పక్కా ఆధారాలతోనే జోగి రమేశ్ అరెస్ట్- కొల్లు రవీంద్ర

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌పై ఉన్న ఆరోపణలు పూర్ణ సాక్ష్యాధారాలతోనే నిర్ధారించబడ్డాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఇది రాజకీయ ప్రతీకారం కాదు, వాస్తవాల ఆధారంగా జరిగిన చట్టపరమైన చర్య” అని తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, కల్తీ మద్యం తయారీ, విక్రయాలకు జోగి రమేశ్ పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ప్రయత్నం చేసిన వారిని ఎవరినీ ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు. ఈ కేసులో ఉన్న ఆధారాలు బలమైనవని, న్యాయ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోందని ఆయన చెప్పారు.

Latest News: Chak De India 2: చక్ దే 2కి నెటిజన్ల డిమాండ్!

కొల్లు రవీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం, జోగి రమేశ్ ఇంటికి నకిలీ మద్యం తయారీకి ప్రధాన నాయ‌కుడు జనార్ధన్‌రావు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్‌ ప్రభుత్వానికి లభించిందని తెలిపారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని, మొత్తం కుట్రలో జోగి రమేశ్‌ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమవుతోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం వల్ల పలువురి ప్రాణాలు పోయిన సందర్భంలో, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరని మంత్రి వివరించారు. “ప్రజల ఆరోగ్యం, ప్రాణాల రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ఎవరు ఎంత పెద్ద నాయకులైనా చట్టం ముందు అందరూ సమానమే” అని రవీంద్ర స్పష్టం చేశారు.

జోగి రమేశ్‌ ప్రస్తుతం తమపై ఉన్న కేసును కులరాజకీయాల వైపు మళ్లించడానికి ప్రయత్నించడం దారుణమని మంత్రి మండిపడ్డారు. “నకిలీ మద్యం వల్ల ప్రాణాలు తీసిన తర్వాత ఇప్పుడు కులం పేరుతో ప్రజల మనసులు మాయ చేయాలనుకోవడం దారుణం. BCల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు” అని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో చట్టం, క్రమం దెబ్బతినకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఏ కులానికి చెందిన వారైనా తప్పు చేస్తే చట్టం ముందు నిలబడాల్సిందేనని రవీంద్ర స్పష్టం చేశారు. ఈ కేసు ద్వారా ప్రభుత్వం ప్రజల ప్రాణాలను రక్షించడానికి ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందో స్పష్టమవుతుందని ఆయన అన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

తిరుపతిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు…

తిరుపతిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు…

నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు: సీఎం

నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు: సీఎం

భార్యను కాపురానికి పంపించలేదని అత్తను హత్య చేసిన అల్లుడు

భార్యను కాపురానికి పంపించలేదని అత్తను హత్య చేసిన అల్లుడు

📢 For Advertisement Booking: 98481 12870