हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Telugu News: Janasena- సుగాలి ప్రీతి కేసు..స్పందించిన జనసేన

Hema
Telugu News: Janasena- సుగాలి ప్రీతి కేసు..స్పందించిన జనసేన

కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి హత్య కేసు మళ్లీ రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ప్రీతి తల్లి పార్వతి చేసిన ఆరోపణలపై, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టించుకోలేదని, జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. పవన్ చొరవ లేకుంటే ఈ కేసు అప్పటికే మరుగున పడిపోవుతుందని పార్టీ తెలిపింది. 2017 ఆగస్టులో సుగాలి ప్రీతి హత్య జరిగింది. ఈ ఘటన 2019 డిసెంబర్‌లో పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. 2019 ఎన్నికల్లో (election) ఓటమి ఎదుర్కొన్నప్పటికీ, బాధితుల తల్లిదండ్రులు పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ వారికి న్యాయం జరిగే వరకు అందరి ముందే పోరాడతానని హామీ ఇచ్చారని పార్టీ గుర్తు చేసింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో, 2020 ఫిబ్రవరి 12న పవన్ కల్యాణ్ కర్నూలులో ‘ర్యాలీ ఫర్ జస్టిస్’ నిర్వహించారు. ఆ సభలో ప్రీతి తల్లి పార్వతి, తమ బిడ్డకు న్యాయం (justice) కోసం గళం వినిపించిన మొదటి నాయకుడు పవన్ కల్యాణ్ అని స్పష్టంగా చెప్పారని జనసేన పేర్కొంది.

సీబీఐకి కేసు బదిలీ

2020 ఫిబ్రవరి 27న, వైసీపీ ప్రభుత్వ ఒత్తిడి వల్ల కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. అయితే, జీవో ఇచ్చి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విచారణ ముందుకు సాగలేదని పార్టీ పేర్కొంది.

Janasena:సుగాలి ప్రీతి కేసు..స్పందించిన జనసేన
Janasena:సుగాలి ప్రీతి కేసు..స్పందించిన జనసేన

అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ చర్యలు

పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే బాధితులను కలవడం, హోంమంత్రికి కేసు వేగవంతం చేయమని సూచించడం, కేసు కొనసాగింపులో చొరవ చూపడం వంటి చర్యలు తీసుకున్నారు. జనసేన ప్రకటన ప్రకారం, పవన్ కల్యాణ్ చొరవ వల్లే కేసు ఇంతవరకైనా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆయనను ప్రశ్నించడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది.

సుగాలి ప్రీతి హత్య కేసు ఎప్పుడూ జరిగింది?
2017 ఆగస్టులో.

పవన్ కల్యాణ్ ఈ కేసుపై ఎప్పుడు చొరవ చూపారు?
ఈ ఘటన 2019 డిసెంబర్‌లో దృష్టికి వచ్చింది. 2020లో కర్నూలులో ‘ర్యాలీ ఫర్ జస్టిస్’ నిర్వహించారు

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-vandebharath-vande-bharat-trains-central-key-decision/business/537813/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మార్కెట్ లో వాము పొట్టుకు ఉన్న డిమాండ్ చూస్తే అస్సలు వదిలిపెట్టారు !!

మార్కెట్ లో వాము పొట్టుకు ఉన్న డిమాండ్ చూస్తే అస్సలు వదిలిపెట్టారు !!

నేడు జైపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు జైపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

తిరుపతిలో డ్రైవింగ్ స్కూల్స్‌పై కఠిన హెచ్చరిక, ఫీజుల దందాకు చెక్

తిరుపతిలో డ్రైవింగ్ స్కూల్స్‌పై కఠిన హెచ్చరిక, ఫీజుల దందాకు చెక్

తిరుమలలో కొత్త వ్యవస్థ, భక్తులకు పెద్ద ఊరట!

తిరుమలలో కొత్త వ్యవస్థ, భక్తులకు పెద్ద ఊరట!

కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు

కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు

📢 For Advertisement Booking: 98481 12870