हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

జనాలు ఛీ కొట్టిన జగన్ తీరు మారడం లేదు – షర్మిల

Sudheer
జనాలు ఛీ కొట్టిన జగన్ తీరు మారడం లేదు – షర్మిల

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో జగన్, వైసీపీ సభ్యుల తీరుపై ఆమె ‘ఎక్స్’ వేదికగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజలు వైసీపీ పాలనపై వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, జగన్ తన తీరు మార్చుకోవడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం 11 నిమిషాలు మాత్రమే హాజరవడం ప్రజాస్వామ్యానికి అవమానం అని ఆమె విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధంగా లేని వైసీపీ ప్రతిపక్ష హోదాను మాత్రమే కోరుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు.

Caste census should be conducted in AP too.. YS Sharmila

సభ్యత్వాలు రద్దు కాకూడదనే ఉద్దేశంతో జగన్ హాజరు

షర్మిల, అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ తమ భయాలతో మాత్రమే వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సభ్యత్వాలు రద్దు కాకూడదనే ఉద్దేశంతో హాజరైనట్టుగా ఉంటే, ప్రజల తరఫున గొంతెత్తే బాధ్యతను ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదానే కావాలా? అని ఆమె నిలదీశారు. అసెంబ్లీలో తమ బాధ్యతలను విస్మరించి, ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధికే ప్రయత్నించడం సరైన విధానం కాదని ఆమె వ్యాఖ్యానించారు.

గవర్నర్ ప్రసంగంపై షర్మిల అసంతృప్తి

గవర్నర్ ప్రసంగంపైనా షర్మిల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు సూపర్ సిక్స్ హామీల అమలును ఆశగా ఎదురుచూస్తున్నా, గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి స్పష్టత లేకపోవడం నిరాశను మిగిల్చిందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవ సమస్యలపై సమాధానం ఇవ్వకుండా, సంతృప్తి కలిగించని ప్రసంగాన్ని అందించడం ప్రజలకు న్యాయమా? అని ఆమె ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా, రాజకీయ లబ్ధికే ప్రాధాన్యత ఇస్తోందని ఆమె ఆరోపించారు. రాజకీయ నాయకుల తీరు మారకపోతే, ప్రజలు వారికి తగిన గుణపాఠం నేర్పుతారనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870