हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

ఎవరినీ వదిలిపెట్టాను అంటూ జగన్ వార్నింగ్

Sudheer
ఎవరినీ వదిలిపెట్టాను అంటూ జగన్ వార్నింగ్

  • తమ పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు
  • అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదు

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను విజయవాడ సబ్ జైలులో మంగళవారం ఉదయం కలిశారు. కిడ్నాప్ కేసు ఆరోపణలపై రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పరామర్శించిన జగన్, అనంతరం మీడియా ముందు స్పందించారు. టీడీపీ ప్రభుత్వంలో తమ పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని, ఇది ఒక కుతంత్ర రాజకీయాల భాగమేనని ఆరోపించారు. టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండదని స్పష్టం చేస్తూ, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

వల్లభనేనివంశీ అక్రమార్జన రూ.195 కోట్లు

పిడుగురాళ్ల మున్సిపల్ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. తిరుపతి, తుని ఎన్నికల్లో కూడా వైసీపీ నేతలపై దాడులు జరిగాయని, టీడీపీ ప్రభావం లేని చోట ఎన్నికలను వాయిదా వేయించడం సజావుగా మారిందని అన్నారు. పోలీసులు కూడా ప్రభుత్వ హస్తకంగా మారిపోయారని మండిపడ్డారు. అధికారులంతా ముఖ్యమంత్రి చెప్పినట్లే పనిచేస్తున్నారని, కానీ టోపీ మీద మూడు సింహాలనే నమ్మాలని సూచించారు. ఏపీలో ప్రజాస్వామ్యం హరించబడుతుండటాన్ని ఖండిస్తూ, రాబోయే రోజుల్లో ప్రజలు దీని గురించి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని జగన్ వ్యాఖ్యానించారు.

వైసీపీ అధికారంలోకి వస్తే, అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదని జగన్ హెచ్చరించారు. చట్టాన్ని అపహాస్యం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రిటైర్ అయినా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. తప్పు చేసినవారు ఎవరైనా సరే, వారిని ఎక్కడైనా ఉన్నా తెచ్చి చట్టం ముందు నిలబెడతామని ఆయన హామీ ఇచ్చారు. గన్నవరం ఘటనలో వల్లభనేని వంశీకి సంబంధం లేదని, టీడీపీ నేత పట్టాభి ప్రవర్తనే ఆ హింసకు కారణమని జగన్ పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపితంగా జరిగిన ఈ అరెస్టును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజా తీర్పు స్పష్టమవుతుందని అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు – పేద పిల్లలకు పెద్ద అవకాశం

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు – పేద పిల్లలకు పెద్ద అవకాశం

మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజలు

మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజలు

ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెనుప్రమాదం

ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెనుప్రమాదం

నేడే క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన..క్వాంటం వ్యాలీ విశేషాలు ఇవే !!

నేడే క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన..క్వాంటం వ్యాలీ విశేషాలు ఇవే !!

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా డొంకాడ రామకృష్ణ.

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా డొంకాడ రామకృష్ణ.

తూ.గో. ప్రజలను ముప్పతిప్పలు పెట్టిన పులి బోనులో చిక్కింది

తూ.గో. ప్రజలను ముప్పతిప్పలు పెట్టిన పులి బోనులో చిక్కింది

ఏపీ రవాణా శాఖ కీలక అడుగు.. మారుతి సుజుకీతో భారీ ఒప్పందం

ఏపీ రవాణా శాఖ కీలక అడుగు.. మారుతి సుజుకీతో భారీ ఒప్పందం

మారుతి సుజుకీతో రవాణా శాఖ ఒప్పందం

మారుతి సుజుకీతో రవాణా శాఖ ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870