हिन्दी | Epaper
సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

Latest News: YS Jagan: నేడు జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ

Aanusha
Latest News: YS Jagan: నేడు జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) (YCP) కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా, కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ (Privatization of medical colleges) నిర్ణయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ అంశంపై వైసీపీ కఠిన వైఖరిని అవలంబిస్తూ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతోంది.

NSS Award: ఎన్ఎస్ఎస్ అవార్డులు అందుకున్న ఆంధ్రా యువకులు

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిశీలకులు హాజరుకానున్నారు.

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై జగన్ (YS Jagan) నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానం ((PPP) policy) లో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనకు వైసీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

YS Jagan
YS Jagan

ప్రజలను ఏ విధంగా సమీకరించాలనే దానిపై జగన్

ఈ నేపథ్యంలో నేటి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పోరును ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలను ఏ విధంగా సమీకరించాలనే దానిపై జగన్ (YS Jagan) నేతలతో చర్చించే అవకాశం ఉంది.ఈ సమావేశంలో మెడికల్ కళాశాలల అంశంతో పాటు,

రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాల ఆరోపణలపైనా చర్చ జరగవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో పార్టీ సమావేశాల్లో ‘జగన్ 2.0’, డిజిటల్ బుక్‌ వంటి కార్యక్రమాలు ప్రకటించిన జగన్, ఈసారి పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870