79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా,దేశంలో వాడవాడల,త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరుగుతున్నది.ఇందులో భాగంగా,ఆంధ్రప్రదేశ్ లో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో,స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆర్బాటంగా,జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు,స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఎగరేశారు.ఈ కార్యక్రమంలో, పలువురు మంత్రులు,అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.















S. Sridhar