हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Sudheer
పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అనర్హులకు నోటీసుల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనర్హులపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెన్షన్ సదుపాయాన్ని అర్హులే పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. అయితే నోటీసుల జారీపై వచ్చిన కొందరి అభ్యంతరాల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సమాచారం.

ఈ సమాచారాన్ని వేగంగా అందించేందుకు ప్రభుత్వం SMSల ద్వారా లబ్ధిదారులకు సమాచారం చేరవేసింది. అనర్హులుగా భావించబడిన వారిని పిలిచి వివరణ తీసుకోవాలని సూచించిన ప్రభుత్వం, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నోటీసులు పంపవద్దని స్పష్టం చేసింది. దీనిపై కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో పెన్షన్ల అంశంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. నోటీసుల ప్రక్రియ, లబ్ధిదారులపై ప్రభావం, ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870