हिन्दी | Epaper
ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్

Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు

Divya Vani M
Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గురువారం రాయలసీమ రైతులకు మరెన్నడూ మర్చిపోలేని ఇచ్చారు. నంద్యాల జిల్లా (Nandyal District) మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద రెండు మోటార్లను ఆన్ చేసి, హంద్రీ-నీవా సుజల శ్రావంతి (HNSS) ఫేజ్-1 నుంచి నీటిని విడుదల చేశారు.శ్రీశైలం బ్యాక్ వాటర్‌ల నుంచి రాయలసీమ దిశగా కృష్ణా జలాల రవాణాకు శ్రీకారం చుట్టారు. దీంతో సాగునీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్న నాలుగు జిల్లాల్లోని రైతులకు ఊరట కలిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు రామనాయుడు, కేశవ్, బైరెడ్డి శబరి పాల్గొన్నారు.హంద్రీ-నీవా ప్రధాన కాలువ సామర్థ్యం 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు పెరిగింది. ఈ విస్తరణతో 40 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులోకి వచ్చింది. ఇది రాయలసీమలో తాగునీరు, సాగునీటి సమస్యలకు కీలక పరిష్కారంగా మారనుంది.

Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు
Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు

మల్యాల నుంచి జీడిపల్లి వరకు నీటి ప్రవాహం

ప్రాజెక్ట్ నుంచి విడుదలైన నీరు నంద్యాల జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ వరకు తరలించబడుతుంది. అక్కడినుంచి పెన్నా-అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కి 15 రోజులు నీరు విడుదల చేయనున్నారు.ఈ కార్యక్రమం గురించి సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో స్పందించారు. “రైతన్నల ముఖాల్లో చిరునవ్వు చూడటమే నాకు అసలైన ఆనందం” అన్నారు. కాలువ సామర్థ్యం పెంపుతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు.

Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు
Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు

వంద రోజుల్లో పూర్తి–రూ.3,890 కోట్లు వ్యయం

ఈ ప్రాజెక్ట్‌ కోసం రూ.3,890 కోట్లు ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే పనులు పూర్తిచేసి రికార్డు నెలకొల్పిందని సీఎం అన్నారు. “నీళ్లు ఉంటే రైతన్నలు బంగారం పండిస్తారు. అదే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.గొల్లపల్లి, మరాల, చెర్లోపల్లి రిజర్వాయర్లు త్వరలో నిండనున్నాయి. ఇది రాయలసీమ ప్రాంతానికి నీటి పట్ల ఉన్న ఆకాంక్షలకు సమాధానంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. ఇది ప్రాంత అభివృద్ధికి కీలక మైలురాయి అవుతుందని అభిప్రాయపడ్డారు.

Read Also : KTR : రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కేటీఆర్ ఆగ్రహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రావెల్స్ బస్సులో మంటలు

ట్రావెల్స్ బస్సులో మంటలు

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే రాయలసీమ సస్యశ్యామలం, మంత్రి నిమ్మల

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే రాయలసీమ సస్యశ్యామలం, మంత్రి నిమ్మల

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం

గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు

గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు

పరకామణి కేసులో ఊహించని పరిణామం!

పరకామణి కేసులో ఊహించని పరిణామం!

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనేసీమ సస్యశ్యామలం

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనేసీమ సస్యశ్యామలం

గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

రేపు పోలవరాన్ని సందర్శించనున్న చంద్రబాబు

రేపు పోలవరాన్ని సందర్శించనున్న చంద్రబాబు

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

📢 For Advertisement Booking: 98481 12870