हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

తిరుపతిలో టోకెన్లు ఇస్తున్న సంగతి కూడా నాకు తెలియదు – సీఎం చంద్రబాబు

Sudheer
తిరుపతిలో టోకెన్లు ఇస్తున్న సంగతి కూడా నాకు తెలియదు – సీఎం చంద్రబాబు

తిరుపతిలో సంభవించిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. విశాఖపట్నంలో ప్రధానమంత్రి రూ. 2.8 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రారంభోత్సవం పూర్తిచేసుకున్న తర్వాత ఈ విషాద వార్త విని, సీఎం చంద్రబాబు తీవ్రంగా బాధపడుతున్నట్లు తెలిపారు.

తిరుమల కొండపై ఇలాంటి ప్రమాదం జరగడం తనను చాలా బాధించింది అని, తమకు తెలిసిన భక్తులే మరణించినట్లు వివరించారు. విశాఖ, కోయంబత్తూర్, నర్సీపట్నం వంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఆయన భక్తుల కుటుంబాలకు సహానుభూతి తెలిపారు.

ఈ ఘటనలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, తిరుమల పవిత్రతను కాపాడుకోవడం అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. టీటీడీ బోర్డు, జేఈవో, ఇతర సంబంధిత అధికారుల సమన్వయం తప్పనిసరి అని, దేవుని సేవలో సేవకులుగా ఉంటూ, పవిత్రతను దెబ్బతీయకుండా పనిచేయాలని సూచించారు.

తిరుపతిలో ఇటీవల జరిగిన సంఘటనలపై రాజకీయాలను పక్కన పెట్టాలని, భక్తుల ఆత్మాభిమానాన్ని కాపాడుకునే అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న తాను, టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తిరుమలకు వచ్చినప్పుడు ఒక సామాన్య భక్తుడిగానే ఉండాలని చెప్పారు.

ముఖ్యమంత్రిగా తన బాధ్యతను చవిచూసి, వెంకటేశ్వరుని పవిత్రతను కాపాడడం తన వంతు కర్తవ్యం అని, తన నిర్ణయాలతో దివ్యక్షేత్రాన్ని రక్షించుకుంటానని ప్రకటించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయాలపై కీలక నిర్ణయం

శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయాలపై కీలక నిర్ణయం

రెండో రోజు కుప్పం పర్యటన

రెండో రోజు కుప్పం పర్యటన

ఇంధన శాఖలో 27 మందికి కారుణ్య నియామకాలు

ఇంధన శాఖలో 27 మందికి కారుణ్య నియామకాలు

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

📢 For Advertisement Booking: 98481 12870