हिन्दी | Epaper
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

బీఎల్వోలకు త్వరలో గౌరవ వేతనాలు

Sudheer
బీఎల్వోలకు త్వరలో గౌరవ వేతనాలు

ఆంధ్రప్రదేశ్‌లోని 4,638మంది బూత్ లెవల్ ఆఫీసర్ల (BLO)కు త్వరలో గౌరవ వేతనాలు అందించనున్నట్లు సమాచారం. 2021-22 నుంచి వేతనాలు రాకపోవడంతో BLOలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 26 జిల్లాల్లోని BLOలు తమ పరిస్థితిపై రాష్ట్ర లోకాయుక్తను ఆశ్రయించారు. ఫిర్యాదులో వేతనాల జాప్యం కారణంగా కుటుంబాలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు.

BLOల ఫిర్యాదుపై లోకాయుక్త SEPలో ఉన్నతాధికారులను స్పందించాల్సిందిగా ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు సమస్యను బహిర్గతం చేశారు. BLOల వేతనాల బకాయిలు మొత్తంగా రూ.58.62 కోట్లు ఉన్నట్లు గుర్తించి, వెంటనే ఈ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తాజాగా BLOల గౌరవ వేతనాల కోసం జిల్లా ట్రెజరీ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ట్రెజరీ అధికారులు ఈ నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. వేతనాలందక కాలం తరబడి ఎదురుచూస్తున్న BLOలు ఈ ప్రక్రియకు హర్షం వ్యక్తం చేశారు. తమ ఆర్థిక సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. BLOలుగా పనిచేస్తూ వేతనాల కోసం నిరీక్షిస్తున్న ఈ ఉద్యోగులు తమ బాధలను అధిగమించేందుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. BLOలు ఎలక్టోరల్ రోల్స్ నవీకరణ, ఎన్నికల ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి ఉద్యోగుల వేతనాల బకాయిలు త్వరగా విడుదల చేయడంపై నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870