हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Transfer of Employees : ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గడువు పొడిగింపు

Sudheer
Transfer of Employees : ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఉద్యోగుల బదిలీలకు (Transfer of Employees) సంబంధించి తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, బదిలీ గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 15 నుంచి జూన్ 2 వరకు బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదంతో మరో వారం గడువు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.

గడువు పొడగింపుకు కారణం

ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందస్తుగా షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే, కొంతమంది ఉద్యోగులకు ఇంకా బదిలీల ప్రక్రియ పూర్తికాలేదని, మరింత సమయం అవసరమని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీనిని పరిగణనలోకి తీసుకొని సీఎం చంద్రబాబు ఈ విషయంపై సానుకూలంగా స్పందించి గడువు పొడిగించేందుకు ఆమోదం తెలిపారు.

ఉద్యోగులకు ఉపశమనం

ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ఉత్తర్వుల ద్వారా జూన్ 9వ తేదీ వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తారు. ఈ సమయంలో ఉద్యోగులు తమ బదిలీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన అనేక మంది ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది. ఉద్యోగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also : Inter Colleges : నేటి నుంచి ఏపీలో ఇంటర్ కాలేజీలు రీఓపెన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870