हिन्दी | Epaper
పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Latest News: Digital Services: గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సేవలు..స్పెషల్ వెహికల్ ఏర్పాటు

Saritha
Latest News: Digital Services: గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సేవలు..స్పెషల్ వెహికల్ ఏర్పాటు

విజయవాడ : గ్రామీణ ప్రారతాలకు సైతం డిజిటల్ సేవలను విస్తరించేరదుకుగాను అమలు చేస్తున్న డిజిటల్ నెట్(Digital Services) కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్పివి స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధిరచి ఐదుగురు, రాష్ట్రం నుంచి ఐదుగురు డైరెక్టర్లుగా ఉరటారు. ఈ ఎస్పీవీకి ఎపి భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్గా (ఎపిబిఐఎల్)గా నామకరణం చేశారు. దీనికి సంబంధిరచిన మార్గదర్శకాలు కూడా ఇటీవల విడుదల చేశారు.

Read also: పంట దుబ్బులు కాల్చవద్దని రైతులకు సూచనలు

Digital Services
Digital services for rural areas..special vehicle established

భారత్నెట్ ప్రోగ్రామ్‌తో పంచాయితీలకు ఫైబర్నెట్ అనుసంధానం

ఈ ఎస్పివిలో(Digital Services) కేంద్రం నురచి డిజిటల్ భారత్(Digital India) అడ్మినిస్ట్రేటర్ ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఉంటారు అలాగే రాష్ట్రం తరఫున రాష్ట్ర పెట్టుబడులు మోళికాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఐటి శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఫైబర్నెట్ ఎరడి డైరక్టర్లుగా ఉంటారు. గత 2023లోనే కేంద్ర ప్రభుత్వం అమెరడెడ్ భారత్నెట్ ప్రోగ్రామ్ కిరద రూ.1,39 579 కోట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిరచేరదుకు నిర్ణయిరచగా, 2.64 లక్షల గ్రామ పంచాయితీలకు ఫైబర్నెట్ అనసంధానం చేసేరదుకు లక్ష ్యరగా నిర్దేశిరచుకున్నారు. ఇందులో రాష్ట్రానికి సంబంధిరచి రూ.2,428 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 664 బ్లాక్లకు బిఎస్ఎన్ఎల్ ద్వారా కనెక్టివిటీ అందించాలని నిర్ణయిరచారు. అలాగే ఇప్పటివరకు ఉన్న ఫేజ్ 1లోని నెట్ వర్స్ను అభివృద్ధి చేయడం, కొత్తగా 480 పంచాయితీలకు కనెక్టివిటీ ఏర్పాటుచేయడం, వాటి నిర్వహణపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతిష్టను దిగజార్చేందుకు భారీ కుట్ర

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతిష్టను దిగజార్చేందుకు భారీ కుట్ర

తిరుమల కల్తీ నెయ్యి కేసు: SIT కస్టడీకి ప్రధాన నిందితులు

తిరుమల కల్తీ నెయ్యి కేసు: SIT కస్టడీకి ప్రధాన నిందితులు

తిరుమల లో 16 నుండి సుప్రభాత సేవకు బ్రేక్

తిరుమల లో 16 నుండి సుప్రభాత సేవకు బ్రేక్

రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ ఆందోళన:1500కు పైగా కేసులు నమోదు

రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ ఆందోళన:1500కు పైగా కేసులు నమోదు

జాతీయ సంస్కృత వర్సిటీ వివాదం పై హోంమంత్రి ఆగ్రహం

జాతీయ సంస్కృత వర్సిటీ వివాదం పై హోంమంత్రి ఆగ్రహం

నెల్లూరులో రెండు కొత్త ESI ఆసుపత్రులకు గ్రీన్ సిగ్నల్

నెల్లూరులో రెండు కొత్త ESI ఆసుపత్రులకు గ్రీన్ సిగ్నల్

నకిలీ మద్యం కేసు! నలుగురు నిందితులు అబ్కారీ కస్టడీకి..

నకిలీ మద్యం కేసు! నలుగురు నిందితులు అబ్కారీ కస్టడీకి..

పంట దుబ్బులు కాల్చవద్దని రైతులకు సూచనలు

పంట దుబ్బులు కాల్చవద్దని రైతులకు సూచనలు

మనవరాలిపై దారుణం చేసిన తాతకు 20 ఏళ్ల జైలు శిక్ష

మనవరాలిపై దారుణం చేసిన తాతకు 20 ఏళ్ల జైలు శిక్ష

సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్: సిఎం చంద్రబాబు

సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్: సిఎం చంద్రబాబు

విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత

విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత

శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిత్య కల్యాణం మృత్యుంజయ అభిషేకాలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిత్య కల్యాణం మృత్యుంజయ అభిషేకాలు

📢 For Advertisement Booking: 98481 12870