हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

CS Turns Serious : సచివాలయంలో జగ్గారెడ్డి సమీక్షపై సీఎస్ సీరియస్

Sai Kiran
CS Turns Serious : సచివాలయంలో జగ్గారెడ్డి సమీక్షపై సీఎస్ సీరియస్

CS Turns Serious : తెలంగాణ కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి పరిచయవాక్యాలు అవసరం లేదు. ఆయన అంటే తెలియని వారుండరు. పేదల పాలిట ఆయన ఆపద్బాంధవుడు. ఎవరికి ఏ కష్టం వచ్చిన ఆయన చెంతకు వస్తారు. CS turn serious తమ కష్టాన్ని చెప్పుకుని, ఆయన సాయాన్ని పొందుతారు. ఆయనకు ఏ పదవి కానీ, హోదాకానీ లేవు.

అయితే మంగళవారం జగ్గారెడ్డి ఏకంగా సచివాలయంలోని మంత్రి చాంబర్లో సమీక్ష నిర్వహించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చాంబర్లో కూర్చొని అధికారులతో రివ్యూ నిర్వహించారు.
చీఫ్ సెక్రటరీ ఈ విషయంపై ఆగ్రహం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లాకు చెందిన సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు, ప్రజ రోగ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఏ అధికారం ఉందని ఆదేశాలు ఇస్తాడు అంటూ సచివాలయం ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు సమావేశానికి ఎవరి అనుమతితో వెళ్లారని కలెక్టర్ దీనిపై
తీస్తున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో జగ్గారెడ్డి అధికారిక సమావేశంపై సీఎస్ సీరియస్ అయ్యారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870