हिन्दी | Epaper
సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

Crime: వెరుశెనగ గింజ గొంతులో ఇరుక్కుని ఊపిరాడకుండా మరణించిన రేండేళ్ల బాలుడు

Anusha
Crime: వెరుశెనగ గింజ గొంతులో ఇరుక్కుని ఊపిరాడకుండా మరణించిన రేండేళ్ల బాలుడు

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నగరపంచాయతీ (Penukonda Nagar Panchayat) పరిధిలోని వెంకటరెడ్డిపల్లికి చెందిన నాగరాజు, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.వరమహాలక్ష్మి పండుగ రోజున జరిగిన ఓ విషాద ఘటన ఒక కుటుంబాన్ని కుదిపేసింది. ఆ కుటుంబం ఎంతో భక్తి, శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు చేసింది. పండుగ రోజు ఉదయం నుంచే ఇంటిలో హర్షం, ఆనందం నిండిపోయింది. బంధువులు, పొరుగువారు పండుగ వాతావరణంలో చేరి సంతోషంగా గడుపుతున్నారు. వ్రతానికి కావాల్సిన పిండివంటలు, నైవేద్యాలు తయారు చేయడంలో మహిళలు, పెద్దలు బిజీ గా ఉన్నారు. పిల్లలు ఆడుకుంటూ పండుగ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.ఈ క్రమంలో, వంటింట్లో పిండి వంటలు తయారు అవుతున్నప్పుడు, ఒక రేండేళ్ల చిన్నారి ఆటల మధ్య వెరుశెనగ గింజ (Peanut) తీసుకొని నోటిలో వేసుకున్నాడు.

Crime:
Crime:

చిన్నారి ముఖం మారిపోతుండటంతో ఆందోళనకు గురై

ఆ చిన్నారి తెలియక గింజను మింగబోయే ప్రయత్నంలో అది గొంతులో ఇరుక్కుపోయింది. ఆ గింజ గొంతు లోపల బిగుసుకుపోవడంతో బాలుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డా డు. మొదట్లో కుటుంబ సభ్యులు ఏమైందో గ్రహించలేకపోయారు. చిన్నారి ముఖం మారిపోతుండటంతో ఆందోళనకు గురై అతన్ని వెంటనే బయటకు తీసుకువచ్చారు.దీంతో కుటుంబసభ్యులు బిట్టును హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.బిట్టును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పండగ వేళ కుమారుడి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

పెనుకొండలో ఏ చారిత్రక స్థలాలు ఉన్నాయి?

పెనుకొండ కోట, గగనమహల్, కుంబకోణం గోపురం, పెద్ద కృష్ణాలయం వంటి ప్రదేశాలు ఉన్నాయి.

పెనుకొండకు ఎలా చేరుకోవచ్చు?

రైల్వే, రోడ్డు మార్గాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి సులభంగా చేరుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/if-i-were-to-be-born-again-i-would-be-born-here/andhra-pradesh/528201/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870