हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News:Crime : తిరుపతి దగ్గర భయానక దృశ్యం – ముగ్గురు అనుమానాస్పద మృతి

Pooja
Telugu News:Crime : తిరుపతి దగ్గర భయానక దృశ్యం – ముగ్గురు అనుమానాస్పద మృతి

తిరుపతి గ్రామీణంలోని తిరుచానూరు సమీప దామినేడు ఇందిరమ్మ గృహాల్లో సోమవారం చోటుచేసుకున్న ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి (Crime)గురి చేసింది. ఒక ఇంటి నుండి వస్తున్న దుర్వాసనను గుర్తించిన నివాసితులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్, ఎస్సై అరుణ తలుపులు తెరవగా, కుళ్లిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించాయి.

Read Also: Cyber ​​crime: డిజిటల్ అరెస్ట్ తో 48 లక్షలు దోచుకున్న ముగ్గురు అరెస్ట్

Crime
Crime: Horrific scene near Tirupati – Three suspicious deaths

వివాహేతర సంబంధం… కలిసి జీవనం

తమిళనాడులోని(Crime) గుడియాత్తం ప్రాంతానికి చెందిన సత్యరాజ్ (30) తన భార్యను విడిచి, పొన్నాగుట్టె నాయగి (పొంగొటై) (30)తో సంబంధం పెట్టుకొని మూడు నెలల క్రితం దామినేడు ఇందిరమ్మ ఇళ్లకు వచ్చి నివాసముంటున్నాడు. పొంగొటైతో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు మనీష్ కూడా సత్యరాజ్‌తో కలిసి అక్కడే ఉంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

అనుమానాస్పద మరణాలు

ఈ నెల 22వ తేదీ ఉదయం నుంచి ఈ ముగ్గురు బయట కనిపించకపోవడంతో అనుమానం మొదలైంది. ఇంటిని తెరిచి చూసిన పోలీసులు సత్యరాజ్‌ను ఉరితీయబడ్డ స్థితిలో, పొంగొటై మరియు చిన్నారి మనీష్‌ను వాష్‌రూమ్ దగ్గర మృతులుగా కనుగొన్నారు. వారి వద్దే విషం సీసా ఉండడం గమనించారు.

ముందుగా పొంగొటై, ఆమె కుమారుడు విషం సేవించి మృతిచెందిన తరువాత సత్యరాజ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక సత్యరాజ్ వారిని హత్య చేసి తానే ఉరివేసుకున్నాడా? అనే రెండు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో దామినేడు ఇందిరమ్మ కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870