हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Telugu News: CM Chandra babu:ప్రజల వినతుల స్వీకరణ – టీడీపీ కార్యకలాపాలపై కీలక చర్చ

Pooja
Telugu News: CM Chandra babu:ప్రజల వినతుల స్వీకరణ – టీడీపీ కార్యకలాపాలపై కీలక చర్చ

అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( CM Chandra babu) ప్రజలతో భేటీ అయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సీఎం మాట్లాడుతూ ప్రజల అవసరాలు, అభ్యర్థనల ఆధారంగా ప్రభుత్వ పథకాలు మరింత సమర్థంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read Also: Drugs: గంజాయ్ మత్తులో బస్సును ధ్వంసం చేసిన యువకులు

 CM Chandra babu
CM Chandra babu

పార్టీ బలోపేతంపై సీనియర్ నేతలతో సమీక్ష

ప్రజల వినతులు స్వీకరించిన అనంతరం సీఎం చంద్రబాబు( CM Chandra babu) పార్టీ వ్యవహారాలపై సీనియర్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నియామకంపై చర్చిస్తూ, పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా నాయకత్వ నియామకాలు జరగాలని సూచించారు. పార్టీ విస్తరణ, గ్రామ స్థాయి బలోపేతం, వచ్చే ఎన్నికల వ్యూహం వంటి అంశాలపై కూడా అభిప్రాయాలు మార్పిడి చేశారు.

కళ్యాణదుర్గంలో కనకదాసు జయంతి వేడుకల్లో మంత్రి లోకేశ్

ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీభక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) పాల్గొన్నారు. తత్వవేత్తగా, స్వరకర్తగా కనకదాసు సమాజ చైతన్యానికి చేసిన కృషిని ఆయన స్మరించారు. ఆయన భావాలు ఈ రోజుకీ సమాజాన్ని స్ఫూర్తి పరుస్తున్నాయని లోకేశ్ తెలిపారు. అదనంగా, ప్రభుత్వం పేద కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి “ఆదరణ పథకం” కింద ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా పేదలకు వివిధ రకాల పనిముట్లు పంపిణీ చేశారు.

లోకేశ్ మాట్లాడుతూ కనకదాసు చూపిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం – సీఎం చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం – సీఎం చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
1:33

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు

తిరుమలలో వైభవంగా రథసప్తమి

తిరుమలలో వైభవంగా రథసప్తమి

మాయమాటలు చెప్పి దళిత యువతిపై అత్యాచారం

మాయమాటలు చెప్పి దళిత యువతిపై అత్యాచారం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

📢 For Advertisement Booking: 98481 12870