हिन्दी | Epaper

AP : రాష్ట్రంలోని 40 ప్రాజెక్టులకు కేంద్రం నిధులు

Sudheer
AP : రాష్ట్రంలోని 40 ప్రాజెక్టులకు కేంద్రం నిధులు

ఆంధ్రప్రదేశ్‌(AP)లో పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి భారీగా నిధులు (Huge funding from the centre) విడుదలయ్యాయి. రాష్ట్రంలోని 40 ప్రాజెక్టులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.1,067 కోట్లు మంజూరు చేసినట్లు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఈ నిధులు రాష్ట్రంలో కార్పొరేషన్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఉపయోగపడనున్నాయి.

అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నిధులు


అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ నిధులు విడుదలయ్యాయని ఆయన తెలిపారు. మొదటగా ప్రాథమికంగా రూ.422 కోట్లు మాత్రమే కేటాయించగా, టీడీపీ పార్లమెంటరీ నేతల ప్రత్యేక స్పందనతో కేంద్రాన్ని మరోసారి సంప్రదించగా ఆ మొత్తాన్ని రూ.1,067 కోట్లకు పెంచినట్లు తెలిపారు.

కార్పొరేషన్ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం


ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, పార్కులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాల్లో వేగంగా పనులు ప్రారంభించనున్నారు. కేంద్రం సహకారం వల్ల రాష్ట్రంలో పట్టణాభివృద్ధి మరింత దూసుకెళ్లే అవకాశముందని టీడీపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

📢 For Advertisement Booking: 98481 12870