ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జిల్లా నిర్వహణ వ్యవస్థలో పెద్ద మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి రేపు క్యాబినెట్ సబ్ కమిటీతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పుల వంటి కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ఇప్పటికే సబ్ కమిటీ ఇప్పటికే ఈ విషయాలపై పలు సూచనలు ఇచ్చింది. రేపటి భేటీలో ఆ సూచనలను మరింత వివరంగా పరిశీలించి, తుది నిర్ణయాలకు దారితీసే కీలక నిర్ణయాలు తీసుకోవడం నిశ్చితం.
Latest News: Haryana Crime: భార్యతో గొడవ 15వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త
కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజలకు సౌకర్యాలు మరింత చేరువగా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పెద్ద పెద్ద జిల్లాలను చిన్న చిన్న సముచిత పరిమాణాలుగా విభజించడం వల్ల సమర్ధమైన పాలన, ప్రజల సమస్యలకు త్వరిత మండల స్థాయిలో పరిష్కారం లభించడం సులభమవుతుంది. అలాగే, అవసరమైతే పాత జిల్లా కేంద్రాలను కూడా పునరా సమీక్షించి, కొన్ని మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలో గ్రాస్ రూట్ అడ్మినిస్ట్రేషన్ మరింత బలోపేతం కావడం ఆశిస్తున్నారు.

మొత్తంగా, డిసెంబర్ 31నాటికి కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ వేశుంది. దీనికి ముందు నవంబర్ 7న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజా అభివృద్ధికి, పాలనా వ్యవస్థ మెరుగుదలకు ఎంతో కీలకమని భావిస్తున్నారు. జిల్లా విదంగా సరైన నిర్వహణతోనే గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు సమతూల అభివృద్ధిని పొందగలవు అని విశ్లేషకులు అంటున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/