हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Bijapur: పాపను కారులో వదిలేసి దర్శనానికి వెళ్లిన తల్లితండ్రులు..ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

Anusha
Bijapur: పాపను కారులో వదిలేసి దర్శనానికి వెళ్లిన తల్లితండ్రులు..ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

కర్నాటకలోని బీజాపూర్‌ జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి తన భార్య,పాప, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మహానంది క్షేత్రానికి (Mahanandi Temple) దేవుడి దర్శనానికి వచ్చాడు. కుటుంబం అంతా నంది సర్కిల్ దగ్గర తమ కారును పార్క్ చేసి, ఆపై దర్శనానికి వెళ్లింది. ఈ క్రమంలో ఒక పసిపాప కారులోనే ఉండిపోయి ప్రాణాపాయం ఎదుర్కొన్న ఘటన స్థానికులను కలవరపరిచింది.వారు తమ కారును నంది సర్కిల్ దగ్గర పార్క్ చేశారు. పాప నిద్రపోతుండటంతో భర్త చూసుకుంటాడని భార్య అనుకుంది. భార్య చూసుకుంటుందని భర్త భావించారు. భర్త మూత్రవిసర్జనకు వెళ్లి పాపను భార్య తీసుకెళ్లిందని భావించాడు.. వేర్వేరుగా దర్శనానికి వెళ్లారు. పాప కారులోనే ఉండిపోయింది.

గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు

కారు అద్దాలన్నీ మూసి ఉన్నాయి.. తలుపులు కూడా లాక్ చేసి ఉన్నాయి. దీంతో చిన్నారికి ఊపిరాడటం లేదు. .చెమటలు పట్టి నిద్రలేచి ఏడుస్తోంది. కారులో చిన్నారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. దేవస్థానం సమాచార కేంద్రంలోని రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వర్, పొరుగుసేవల ఉద్యోగి నాగార్జునరెడ్డికి ఈ విషయం చెప్పారు. వారు వెంటనే కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ (Constable Chandrashekhar) కు సమాచారం ఇచ్చారు. చంద్రశేఖర్ వెంటనే స్పందించి రాయితో కారు అద్దాలు పగలగొట్టారు. ఆ చిన్నారిని బయటకు తీశారు.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పాపకు సమాచార కేంద్రంలో సపర్యలు చేయడంతో ప్రాణాపాయం నుంచి కాపాడారు. చిన్నారి కొద్దిసేపటికి కోలుకుంది.

పాప గురించి ప్రకటన చేశారు

ఆ తర్వాత ఆలయంలో మైకుల ద్వారా పాప గురించి ప్రకటన చేశారు. అనంతరం 15 నిమిషాల తర్వాత తల్లిదండ్రులు వచ్చి పాపను తీసుకువెళ్లారు.. వారిని పోలీసులు మందలించారు. చిన్నారిని కాపాడిన కానిస్టేబుల్ చంద్రశేఖర్‌కు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. కానిస్టేబుల్ చూపిన చొరవను హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. స్థానికులు పాపను గమనించబట్టి సరిపోయింది.. లేకపోతే పరిస్థితి ఏంటి. పాపం పాపను కారులోనే మర్చిపోయి తల్లిదండ్రులు దర్శనానికి వెళ్లడం విచిత్రంగా ఉందని స్థానికులు చర్చించుకున్నారు.. చిన్నారి సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read more: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/naveen-patnaik-naveen-patnaiks-health-is-very-critical/national/531853/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు: శివశంకర్ లోతేటి

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు: శివశంకర్ లోతేటి

వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

నెల్లూరును ఉద్యాన హబ్‌గా మార్చాలి:హిమాన్షు శుక్ల

నెల్లూరును ఉద్యాన హబ్‌గా మార్చాలి:హిమాన్షు శుక్ల

చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరి: హిమాన్షు శుక్ల

చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరి: హిమాన్షు శుక్ల

పారిశ్రామిక వినియోగదారులకు బంపర్ ఆఫర్:శివశంకర్ లోతేటి

పారిశ్రామిక వినియోగదారులకు బంపర్ ఆఫర్:శివశంకర్ లోతేటి

జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి ఇంటర్ పరీక్షలు

జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి ఇంటర్ పరీక్షలు

రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్

రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్

వలీకి రూ.25వేల ఆర్థిక సాయం చేసిన నాగబాబు

వలీకి రూ.25వేల ఆర్థిక సాయం చేసిన నాగబాబు

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ముందస్తు సెలవు

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ముందస్తు సెలవు

విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

📢 For Advertisement Booking: 98481 12870