हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో ఉన్న వరద నీటిని వదలడంతో ఇళ్లల్లోకి చేరిన నీరు..ప్రజలు అవస్థలు

Anusha
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో ఉన్న వరద నీటిని వదలడంతో ఇళ్లల్లోకి చేరిన నీరు..ప్రజలు అవస్థలు

గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో,అల్పపీడనం ప్రభావం వల్ల, తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు,కొన్ని చోట్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) ఇప్పటికే ఒక ప్రధాన చర్చా అంశంగా మారింది. అయితే, ప్రస్తుతం అక్కడి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మరోసారి ఈ ప్రాజెక్ట్‌పై దృష్టిని సారించేలా చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విమానాశ్రయం ప్రాంగణంలో వరద నీరు చేరింది.

పొలాల్లో నిలిచిపోయిన వరద నీరు

ఆ నీటిని బయటకు వదలడంతో సమీప గ్రామాల ఇళ్లలోకి, పొలాల్లోకి ఆ నీరు చేరి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.ఇళ్లలోకి చేరిన మురుగు నీరు, పొలాల్లో నిలిచిపోయిన వరద నీరు రైతులకు, కార్మికులకు పెద్ద సవాల్‌గా మారింది. పంటలు దెబ్బతినే అవకాశం ఉండటంతో పాటు, దినసరి జీవన విధానంలోనూ అంతరాయం ఏర్పడుతోంది. పాఠశాలకు వెళ్లే పిల్లలు, ఉద్యోగాలకు వెళ్లే కార్మికులు ఈ నీటి సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/terrorism-strict-action-against-supporters-of-terrorism/andhra-pradesh/531758/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870