हिन्दी | Epaper
బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు

Bapatla: పూరిగుడిసె దగ్ధం.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

Tejaswini Y
Bapatla: పూరిగుడిసె దగ్ధం.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బాపట్ల(Bapatla) జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో నివసిస్తున్న చిట్టి బోయిన అంజయ్య, వెంకయమ్మ దంపతుల పూరి గుడిసె అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి, బట్టలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయి, కుటుంబం అన్నిటినీ కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Read also: Kethireddy: యుద్ధం ముగిసిందని తెలియదు: మాజీ ఎమ్మెల్యే

ఈ విషయం తెలుసుకున్న మార్టూరు హెల్పింగ్ హాండ్స్(Helping Hands Martur) స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ వలి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో రూ.10 వేల నగదు సహాయంతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని వారు హామీ ఇచ్చారు.

Bapatla
Bapatla: Puri hut burnt down.. Financial assistance to the victim’s family

అగ్నికి ఆహుతైన కుటుంబానికి రూ.10 వేల సాయం

అదేవిధంగా, మార్టూరు మండలంలోని రాజుపాలెం అసిస్ట్ కాలనీకి చెందిన గుంజి నాగేంద్రమ్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో, ఆమె వైద్య ఖర్చులకు తోడ్పాటుగా మరో రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని హెల్పింగ్ హాండ్స్ సంస్థ అందజేసింది. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఆమెకు ఈ సహాయం ఎంతో ఊరట కలిగించిందని స్థానికులు పేర్కొన్నారు. మార్టూరు హెల్పింగ్ హాండ్స్ సంస్థ సమాజ సేవకు ఎప్పుడూ ముందుంటుందని, పేదలు, బాధితుల కోసం ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణలో రైతు భరోసా కట్.. రైతులకు షాక్.

తెలంగాణలో రైతు భరోసా కట్.. రైతులకు షాక్.

GMR గ్రూప్‌కు అభినందనలు తెలిపిన జగన్

GMR గ్రూప్‌కు అభినందనలు తెలిపిన జగన్

భోగాపురం ఎయిర్‌పోర్టు ట్రయల్ రన్ సక్సెస్‌పై సీఎం హర్షం
0:56

భోగాపురం ఎయిర్‌పోర్టు ట్రయల్ రన్ సక్సెస్‌పై సీఎం హర్షం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమానం ట్రయల్ రన్ సక్సెస్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమానం ట్రయల్ రన్ సక్సెస్

ఉపాధి హామీలో కీలక మార్పులు.. కార్మికులకు కొత్త అవకాశాలు

ఉపాధి హామీలో కీలక మార్పులు.. కార్మికులకు కొత్త అవకాశాలు

బైక్‌పై వచ్చి ఇంటర్ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన దుండగులు

బైక్‌పై వచ్చి ఇంటర్ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన దుండగులు

మేడారం జాతరకు వచ్చే భక్తులకు టోల్ మినహాయింపు?

మేడారం జాతరకు వచ్చే భక్తులకు టోల్ మినహాయింపు?

మద్యం మత్తులో తల్లిని చంపిన కుమారుడు

మద్యం మత్తులో తల్లిని చంపిన కుమారుడు

108 సర్వీసులపై వైసీపీ ప్రచారం..తిప్పికొట్టిన ప్రభుత్వం

108 సర్వీసులపై వైసీపీ ప్రచారం..తిప్పికొట్టిన ప్రభుత్వం

భోగాపురం విమానాశ్రయంలో నేడు తొలి ట్రయల్ రన్..

భోగాపురం విమానాశ్రయంలో నేడు తొలి ట్రయల్ రన్..

డీసీసీ అధ్యక్షుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

డీసీసీ అధ్యక్షుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై రేవంత్ వ్యాఖ్యలకు ఏపీ ఖండన

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై రేవంత్ వ్యాఖ్యలకు ఏపీ ఖండన

📢 For Advertisement Booking: 98481 12870