हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Bapatla: పూరిగుడిసె దగ్ధం.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

Tejaswini Y
Bapatla: పూరిగుడిసె దగ్ధం.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బాపట్ల(Bapatla) జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో నివసిస్తున్న చిట్టి బోయిన అంజయ్య, వెంకయమ్మ దంపతుల పూరి గుడిసె అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి, బట్టలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయి, కుటుంబం అన్నిటినీ కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Read also: Kethireddy: యుద్ధం ముగిసిందని తెలియదు: మాజీ ఎమ్మెల్యే

ఈ విషయం తెలుసుకున్న మార్టూరు హెల్పింగ్ హాండ్స్(Helping Hands Martur) స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ వలి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో రూ.10 వేల నగదు సహాయంతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని వారు హామీ ఇచ్చారు.

Bapatla
Bapatla: Puri hut burnt down.. Financial assistance to the victim’s family

అగ్నికి ఆహుతైన కుటుంబానికి రూ.10 వేల సాయం

అదేవిధంగా, మార్టూరు మండలంలోని రాజుపాలెం అసిస్ట్ కాలనీకి చెందిన గుంజి నాగేంద్రమ్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో, ఆమె వైద్య ఖర్చులకు తోడ్పాటుగా మరో రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని హెల్పింగ్ హాండ్స్ సంస్థ అందజేసింది. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఆమెకు ఈ సహాయం ఎంతో ఊరట కలిగించిందని స్థానికులు పేర్కొన్నారు. మార్టూరు హెల్పింగ్ హాండ్స్ సంస్థ సమాజ సేవకు ఎప్పుడూ ముందుంటుందని, పేదలు, బాధితుల కోసం ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
1:33

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు

తిరుమలలో వైభవంగా రథసప్తమి

తిరుమలలో వైభవంగా రథసప్తమి

మాయమాటలు చెప్పి దళిత యువతిపై అత్యాచారం

మాయమాటలు చెప్పి దళిత యువతిపై అత్యాచారం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

భూ వివాదాలతో అన్నను కొడవలితో హత్య చేసిన తమ్ముడు

భూ వివాదాలతో అన్నను కొడవలితో హత్య చేసిన తమ్ముడు

మారుమూల ప్రాంతాల్లో కిడ్నీ రోగులకు కొత్త డయాలసిస్ కేంద్రాలు

మారుమూల ప్రాంతాల్లో కిడ్నీ రోగులకు కొత్త డయాలసిస్ కేంద్రాలు

పెనుసిల క్షేత్రంలో ఉత్సవ వైభవం

పెనుసిల క్షేత్రంలో ఉత్సవ వైభవం

📢 For Advertisement Booking: 98481 12870