हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Red scanders: ఎర్రచందనం స్మగ్లర్ కు జామీను ఇచ్చిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష

Vanipushpa
Red scanders: ఎర్రచందనం స్మగ్లర్ కు జామీను ఇచ్చిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష

రూ. 25 వేలు జరిమానా

తిరుపతి: ఎర్రచందనం(red scanders) అక్రమ రవాణా(Transport) కేసులో ముద్దాయిలకి జామీను ఇచ్చి, ముద్దాయిలు హాజరు కాక పోవడంతో జామీను ఇచ్చిన వ్యక్తికి 6నెలల జైలు శిక్ష, రూ. 25వేలు జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి (Judge Narasimhamurthi) తీర్పునిచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసు నెంబరు 08/2016లో కర్నాటకకు చెందిన ఆసీఫ్ ఆలీ షేక్ (34) అరెస్ట్ అయ్యాడు. అతనికి రేణిగుంట(Renigunta) మండలానికి చెందిన కె. వెంకట రమణ జామీను ఇచ్చాడు.

Scandal: ఎర్రచందనం స్మగ్లర్ కు జామీను ఇచ్చిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష
Scandal: ఎర్రచందనం స్మగ్లర్ కు జామీను ఇచ్చిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష

ఎర్రచందనం కేసుల్లో ..

ముద్దాయి వాయిదాలకు హాజరు కాకపోవడంతో జామీను ఇచ్చిన వెంకటరమణకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ. 25 వేలు జరిమాన విధించారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎర్రచందనం కేసుల్లో ముద్దాయిలకు జామీను ఇచ్చే ముందు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జామీను ఇచ్చి జైలు పాలు కావద్దని హెచ్చరించారు.

ఎర్ర చందనం ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది?
ఎర్ర చందనం చాలా కాలంగా సాంప్రదాయ వైద్యంలో విలువైనదిగా పరిగణించబడుతోంది, ఎందుకంటే దానిలో శాంటలోల్ వంటి ప్రయోజనకరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి.
ఎర్ర చందనం ఎందుకు ఖరీదైనది?
ఎర్ర చందనం ఎందుకు ఖరీదైనది. ఎర్ర చందనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప. ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఎర్ర చందనం వాణిజ్య ఉత్పత్తిని చాలా ఉత్పాదకతను కలిగిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Today Gold Update: అంతుచిక్కని బంగారం ధరలు..పెరిగి మళ్లీ తగ్గుతున్నాయి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870