हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Chandrababu : బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ – సజ్జల

Sudheer
Chandrababu : బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ – సజ్జల

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishnareddy), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన(Chandrababu Rule)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ యోగా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పాలన “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ”గా మారిందని ఎద్దేవా చేశారు. అసలు అభివృద్ధి కంటే ప్రచారమే పెద్దగా చేస్తూ, ప్రజలకు హామీలను ఇచ్చి మోసం చేస్తున్నారని విమర్శించారు.

ప్రతిపక్షాలపై దాడులు

ప్రతిపక్షాలను ఎదుర్కోవడం వల్ల ప్రజా సమస్యలు బయటపడతాయనే భయంతో, తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ రకమైన వ్యవహారాలు తగవు. ప్రజల మాట వినకుండా అధికారాన్ని దుర్వినియోగం చేస్తే, ప్రజలే దీన్నికి తగిన బుద్ధి చెబుతారు” అని హితవు పలికారు.

వైసీపీ పోరాటం

చంద్రబాబు హామీలను నెరవేర్చే వరకు వైసీపీ తన పోరాటాన్ని ఆపేది లేదని సజ్జల స్పష్టం చేశారు. “సీఎంగా చంద్రబాబుకు పని అయిపోయింది. ప్రజలు గమనిస్తున్నారు. హామీలపై నిఖార్సైన అడుగులు వేయకపోతే, ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది. వైసీపీ శబ్దం తప్పక వినిపిస్తుంది. ప్రజల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం” అని సజ్జల తెలిపారు. చివరగా, ప్రజల నమ్మకాన్ని పొందిన ప్రభుత్వంగా వైసీపీ తిరిగి నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also : EdCET: తెలంగాణ ఎడ్‌సెట్ రిజల్ట్స్ విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870